అన్వేషించండి

ఆ తల ఎక్కడ? మదనపల్లె పోలీసులను పరుగెత్తిస్తున్న హత్య కేసు!

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

అన్నమయ్య రాజాంపేట జిల్లాలో‌ దారుణం జరిగింది. బైక్‌లో వెళ్తున్న వ్యక్తిపై కారం చల్లి అత్యంత కిరాతంగా హత్య చేసిన ఘటన మదనపల్లెలో కలకలం రేపుతుంది. మదనపల్లె - బెంగళూరు జాతీయ‌ రహదారిలోని జవుకపల్లె తోపు వద్ద సోమవారం రాత్రి ఓ వ్యక్తిని తల నరికి మొండెం వేరు చేసి తలను ఎత్తుకెళ్ళారు దుండగులు. స్ధానికుల సమాచారంతో ఘటన స్ధలంకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.. 

అన్నమయ్య రాజాంపేట జిల్లా నిమ్మనపల్లెకు చెందిన రమేష్ మదనపల్లె ఓ ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్ తరచూ బయట ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్ళి వచ్చేవాడు. అయితే సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయల్దేరాడు. మదనపల్లె - బెంగళూరు జాతీయ రహదారిలోని జవుకపల్లె తోపు వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. 

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రమేష్‌ను ఆపి... కారం చల్లారు. ఆ బాధలో ఉండగానే కిరాతకంగా హత్య చేశారు. తల, మొండాన్ని వేరు చేశారు. అక్కడితో వాళ్లు ఆగిపోలేదు.. తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి మదనపల్లె రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మదనపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఎత్తు కెళ్ళిన తల భాగం లభ్యం అయితే గానీ కేసు ఛేదించేందుకు వీలు లేదంటున్నారు. అందుకే తల ఎక్కడ ఉందో వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. సంఘటన స్ధలంలో డాగ్ స్క్వాడ్ పిలిపించి కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన స్ధలంలో క్లూస్ కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకూ పోలీసులు తల భాగం కోసం పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు.

పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ధారబురుజు వద్ద జరిగిన హత్య కేసులో రమేష్ ఏ2 ముద్దాయిగా ఉన్నాడు. అందులో బాధితులేమైనా రియాక్ట్ అయ్యారా అని ఖాకీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధారబురుజు వద్ద జరిగిన హత్య సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా కూడా ఈ హత్య పెను సంచలనంగా మారుతోంది. 

ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన కేసులు చాలా సంచలనంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్నఢిల్లీలో ప్రియురాలిని హత్య చేసి ముక్కలు చేసి ఢిల్లీ నగర వీధుల్లో పడేశాడో ప్రియుడు. తాజాగా బిహార్ కు చెందిన ఓ వ్యక్తి  తన చెల్లెలి ప్రియుడిపై కోపం పెంచుకుని నిరకేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకు ఆహారంగా వేశాడు.

బిహార్ కు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఈనెల 16వ తేదీన బయటకు వెళ్లాడు. కానీ రాత్రి అయిపోతున్నా అతడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు.. బిట్టు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి అడిగారు. ఎవరూ తమ వద్దకు రాలేదని చెప్పడంతో అతడు తరచుగా వెళ్లే ప్రాంతాల్లో గాలించారు. అక్కడ కూడా అతని ఆచూకీ లభించకపోవండతో.. డిసెంబర్ 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడు రాహుల్ పై అనుమనం వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా... రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget