అన్వేషించండి

TalkCharge Scam : క్యాష్ బ్యాక్ పేరుతో రూ. ఐదు వేల కోట్లు కొట్టేశారు - ఈ కంపెనీ బాధితుల్లో మీరు ఉన్నారా ?

Gurugram Firm : వ్యాలెట్ లో రీచార్జ్ చేసుకుంటే పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. రీచార్జ్ చేసుకున్నాక పత్తా లేకుండా పోయారు. ఐదు వేలకోట్లను ఇలా ఓ కంపెనీ కొట్టేసింది.

TalkCharge Scam  Users of 5,000 Crore with Cashback Promise : డిజిటల్ వాలెట్స్ వచ్చిన తర్వాత క్యాష్ బ్యాక్ అనే పదం కామన్ అయిపోయింది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకు వచ్చి తమ వ్యాలెట్ల నుంచి చెల్లింపులు చేస్తే పెద్ద ఎత్తున క్యాష్  బ్యాక్ ఇస్తామని ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించాయి. ఇలానే ప్రారంభమైన అ కంపెనీ.. ప్రజల దగ్గర నుంచి ఐదు వేల కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది. 

గుర్గావ్ లో టాక్‌చార్జ్ అనే కంపెనీని అంకుష్ కతియార్ అనేవ్యక్తి ప్రారంభించాడు. ఇది బేసిక్ గా వ్యాలెట్ సేవలు అందించే కంపెనీ. వ్యాలెట్లలో రీచార్జ్ చేసుకుంటే.. తమ కంపెనీ వాలెట్ లో డిపాజిట్ చేస్తే వడ్డీతో పాటు పెద్ద ఎత్తున క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రచారం చేసుకుంది.  విపరీతంగా ప్రచారం లభించడంతో.. ఈ టాక్ చార్జ్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. పెద్ద ఎత్తున జనం.. తమ దగ్గర ఉన్న డబ్బుల్ని ఇందులో డిపాజిట్ చేయడమో.. రీచార్జ్ చేయమో చేసుకున్నారు. రూ. 4999 డిపాజిట్ చేస్తే రూ. 1666 క్యాష్ బ్యాక్ ఇస్తామని.. అదే ఏడున్నర లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే రూ. 59,999 వెంటనే  టాక్ చార్జ్ వాలెట్ లో వేస్తామని ఆశ పెట్టారు.                                  

ఓలా బైక్‌ కస్టమర్ పిచ్చిపని! కంపెనీపై కోపంతో షోరూంలో పెట్రోల్‌ పోసి నిప్పు

మొదట కొంత మందికి ఇవ్వడంతో మౌత్ టాక్ ప్రారంభమయింది. ఇలా ప్రజల వద్ద నుంచి వేల కోట్లు వసూలు చేసింది. తర్వాత మెల్లగా డిపాజిట్లతో పాటు టాక్ చార్జ్ వాలెట్లు కూడా పని చేయడం ఆగిపోయాయి.  దీంతో బాధితులు లబోదిబోమన్నారు. ఆర్బీఐ కూడా ఈ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్లనను వారికి ఇచ్చేయాలని గత ఏప్రిల్ లో ఆదేశించింది. కానీ ఈ కంపెనీ డబ్బులు తిరిగివ్వలేదు.  

ఈ టాక్ చార్జ్ ద్వారా చేసిన  చెల్లింపులు నిజంగా వెండర్స్ కూడా చేరలేదు . అంటే.. ఓ కంపెనీ  కరెంట్  బిల్లు  లేదా.. మరో చోట ఎక్కడైనా  చెల్లింపులు చేసినా.. యాప్ లో సక్సెస్ అని చూపించినా.. అసలైన వెండర్స్ కు మాత్రం చేరలేదు. మార్చిలో మొత్తం విత్ డ్రాయల్స్ సర్వీసును కంపెనీ ఆపేసింది. ఈ కంపెనీ మోసంపై అనేక మంది బాధితులు మీడియాను ఆశ్రయించారు. పోలీసులు ఈ కంపెనీపై కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. అయితే  ఇప్పటికే ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ఐదు వేల కోట్లు దారి మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. 

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రేవ్ పార్టీ, 26 మంది యువతీయువకులు అరెస్టు

ఆన్ లైన్ ఫ్రాడ్ కంపెనీల బారిన పడిన వారు సర్వం పోగొట్టుకంటారు. అంతా పోయిన తర్వాత కానీ వారికి అసలు విషయం అర్థం కాదు.    

 

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget