News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nellore Crime: ఇంటి నుంచి బయటికెళ్లిన కొడుకు.. వచ్చి చూస్తే షాక్.. అసలేం జరిగిందంటే..?

తన తల్లి మరణానికి ఇంటికి దగ్గరలో ఉన్న కొంత మందిపై కుమారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వారిపై పోలీసులకు సమాచారం ఇచ్చానని, పోలీసులు విచారణ చేపట్టారని చెబుతున్నాడు.

FOLLOW US: 
Share:

తల్లీ కొడుకులిద్దరే ఆ రూమ్ లో ఉంటారు. కొడుకు బయటికి వెళ్లాడు. ఇంటికొచ్చి చూసే సరికి తల్లి మంచంపై కదలలేని స్థితిలో పడిపోయి ఉంది. వంటిపై బట్టలు చిందరవందరగా ఉన్నాయి. మొహం, మెడపై గాట్లు ఉన్నాయి. ఆ సీన్ చూసి ఒక్కసారిగా కొడుకు గట్టిగా కేకలు పెట్టాడు. ఆ అరుపులకు చుట్టు పక్కలవారు వచ్చారు. తల్లి హత్యకు గురైందనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి డాగ్ స్క్వాడ్ తో చుట్టుపక్కల ఆనవాళ్లు గమనించారు.

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గ్రేట్ ఆఫర్.. వంద టికెట్‌పై రూ.20 డిస్కౌంట్, వీరికి మాత్రమే..

అనుమానితులపై సమాచారం..
తన తల్లి ఎవరి జోలికి వెళ్లదని, ఎవరితో ఆమెకు గొడవలు లేవని, బంధువులు కూడా తక్కువగా తమ ఇంటికి వస్తుంటారని చెబుతున్నాడు మృతురాలి కొడుకు సాయితేజ. అయితే తమ ఇంటికి దగ్గరలో ఉన్న కొంత మందిపై అతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. వారిపై పోలీసులకు సమాచారం ఇచ్చానని, పోలీసులు విచారణ చేపట్టారని చెబుతున్నాడు.

లక్ష్మీశెట్టి లక్ష్మి (39) మృతిని హత్య కేసు కింద రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు వేదాయపాళెం సీఐ నరసింహారావు. మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారం మేరకు కొందరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: KTR On PM Modi: అప్పుడు ప్రత్యక్ష నరకం చూపించి.. ఎన్నికల వేళ కూలీలతో భోజనం.. ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్!

అసలేం జరిగింది..?
లక్ష్మీ శెట్టి లక్ష్మి అనే మహిళ.. కొడుకుతో కలసి నెల్లూరులోని చంద్రమౌళి నగర్‌లో నివాసం ఉండేది. ఆమె వంట మాస్టర్‌గా పనిచేసేది. కొడుకు కూడా ఆమె సంపాదనపైనే ఆధారపడేవాడు. ఈ క్రమంలో ఇటీవలే తల్లి ఓ హోటల్ నుంచి మరో హోటల్ లో పనికి మారిందని చెబుతున్నాడు కొడుకు సాయితేజ. పోలీసులకైతే అనుమానితుల పేర్లు చెప్పాడు కానీ, వారి వివరాలు బయటపెట్టలేదు. అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్

Also Read: East Godavari: షూ పాలిష్ పేరుతో నకిలీ టీ పౌడర్ తయారీ... భారీగా జీడి పిక్కల తుక్కు పట్టివేత...

Also Read: వైఎస్ఆర్‌సీపీ నేతల క్షమాపణలు మాకు అక్కర్లేదు.. మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని నారా భువనేశ్వరి సలహా !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 12:41 PM (IST) Tags: Nellore Crime nellore latest news Nellore Mother murder mother death in nellore lakshmi shetty

ఇవి కూడా చూడండి

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

Cyber Fraud: అనంతపురం పోలీసుల సాహసం- వెలుగులోకి 300 కోట్ల రూపాయల సైబర్‌ ఫ్రాడ్‌

Cyber Fraud: అనంతపురం పోలీసుల సాహసం- వెలుగులోకి 300 కోట్ల రూపాయల సైబర్‌ ఫ్రాడ్‌

Kerala Doctor Suicide: BMW కార్‌ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య

Kerala Doctor Suicide: BMW కార్‌ కట్నంగా ఇవ్వనందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిన బాయ్‌ఫ్రెండ్‌, 26 ఏళ్ల లేడీ డాక్టర్ ఆత్మహత్య

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!