అన్వేషించండి

Hyderabad: అత్తాపూర్ లో నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు, ట్విస్ట్ ఏంటంటే 

Hyderabad Attapur: హైదరాబాద్ లో నకలీ చాక్లెట్లు తయారు చేస్తూ.. చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఓ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 

Hyderabad Attapur: చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, లాలీ పప్స్ ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది పిల్లాడి నుంచి పదేళ్ల పిల్లలు వాటిని మరింత ఎక్కువగా తింటుంటారు. ఎక్కడ కనిపించినా కొనేంత వరకు తల్లిదండ్రులను వదిలి పెట్టరు. పిల్లలు బాగా మారాం చేస్తున్నారు కదా అని మనం కూడా పిల్లల కోసం వాటిని కొంటుంటాం. కానీ అలాంటివే మన పిల్లలను ప్రాణాలు కూడా తీస్తాయి. వీటికే ఇలా జరుగుతుందా అనుకుంటున్నారా.. జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే నకిలీ చాక్లెట్లు, ఐస్ క్రీంలు తయారు చేస్తుంటే కాస్త తక్కువ ధరకు అమ్ముతుంటారు. వాటిలో ప్రమాదకర రసాయనాలను కలిపి పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతారు. హా అదెక్కడో జరుగుతుంది లెండి.. తినిపిస్తే ఏం కాదనుకుంటే మీరు పెద్ద తప్పే చేసిన వాళ్లు అవుతారు. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లోనే నకిలీ చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేసే కేంద్రం బయట పడింది. 

అసలేం జరిగిందంటే..?  

హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అత్తాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల  మధ్యనే అక్రమంగా చాక్లెట్ల పరిశ్రమ దందాను కొందరు మొదలుపెట్టారు. అంతే కాదండోయ్ మాదకర రసాయన పదార్థాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకంతోనే వాటిని తయారు చేస్తున్నారు. అలాగే వాటిని నేరుగా తీసుకెళ్లి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న తయారీ కేంద్రంపై దాడులు జరిపారు. డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకాన్ని పారబోశారు. అయితే నిందితులు తప్పించుకున్నారు. 

ఇటీవలే ఆహార కల్తీ చేస్తే ఉపేక్షించమన్న జీహెచ్ఎంసీ

ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని నగర మేయర్  గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై హెల్త్ అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజాతో కలిసి మేయర్ సమీక్షించారు. నగరంలో కల్తీ నియంత్రణకు ఏర్పాటుచేసిన పుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా తనిఖీలు చేసి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మేయర్ విజయలక్ష్మీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధిలో షాపులను, రెస్టారెంట్లను విధిగా తనిఖీ చేసి, కల్తీ ఉన్నపక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. కొందరు అధికారులు నామమాత్రంగా చెక్‌చేసి, కల్తీ ఉన్నట్టు రుజువైనా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని, అది తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇకనైనా వారు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు గతంలో రోజువారి తనిఖీల లెక్కలు పంపమని ఆదేశించినా, ఇప్పటివరకు ఏ ఒక్క  అధికారి సమాచారం ఇవ్వలేదని మేయర్ అసహనం వ్యక్తంచేశారు. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, మీల్స్ సెంటర్లు, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లను రెగ్యులర్ తనిఖీలు చేయాలని గట్టిగా ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget