అన్వేషించండి

Cheating: మొన్న నకిలీ బంగారం బిల్లలు, నిన్న మట్టి పెల్ల, ఏం జరిగిందంటే?

Cheating: రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు మాయ మాటలు చెప్పి ముంచేవాళ్లు కొందరు అయితే, ఆన్ లైన్ మోసాలకు పాల్పడే వాళ్లు మరికొందరు. ఇలాంటివే రెండు ఘటనలు జరిగాయి. 

Online Fraud: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు జనాల అత్యాశని మోసగాళ్లు ఏ రకంగా వాడుకుంటున్నారో తెలియజేస్తున్నాయి. అటు పోలీసులు, ఇటు సైబర్ నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ.. కొందరు ప్రజలు మాత్రం మారడం లేదు. తక్కువ ధరకు వస్తుందంటే ఎదుటివాడి మొహం చూడకుండానే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీంతో నేరస్థులకి తమ పని తేలికవుతోంది.

తక్కువ ధర అంటూ మోసాలు.. 
తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్ ఇస్తామని చెప్పి కరీంనగర్ జిల్లా వాసులను తేలికగా మోసం చేశారు కర్ణాటక మోసగాళ్లు. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో అతి తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్లకి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. ఇల్లంతకుంట మండలం నరసక్కపేట గ్రామానికి చెందిన ఓ చిరు వ్యాపారితో పాటు మరి కొందరికి.. కర్ణాటకలో తక్కువ ధరకే బంగారం వస్తుందంటూ మోసగాళ్లు నమ్మించారు. మీరు డబ్బులు తీసుకొని అక్కడకు వస్తే చాలు.. తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయొచ్చని వివరించారు. దీంతో వారంతా ఆ విషయాన్ని నమ్మి మొత్తం 15 లక్షల చేతపట్టుకొని వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వద్ద గోల్డ్ కాయిన్స్ ని కొనుగోలు చేశారు. వెంట తీసుకొని వచ్చి... సరిసిల్లలోని స్వర్ణకారులకు చూపించారు. 

కాయిన్స్ ను పరీక్షించే టైం కూడా ఇవ్వలేదు.. 
అవన్నీ నకిలీవని తెలియడంతో లబోదిబోమన్నారు. వెంటనే పోలీసుల వద్దకు పరుగులు పెట్టారు బాధితులు. వారికి పూర్తి విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే బంగారం వ్యాపారం చేసే వ్యక్తినే నకిలీ బంగారంతో మోసం చేయడం ఏంటా అని ప్రజలంతా ముక్కున వేలేస్కుంటున్నారు. డబ్బులు చెల్లించిన సమయంలో సదరు బంగారు నాణాలను పరీక్షించే అవకాశం కూడా ఇవ్వలేదని దీంతో తాము మోసపోయామని పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితులని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి పిలిపించి గతంలోనే విచారించారు. తొందరపడ్డ వ్యాపారికి మోసగాళ్లు మళ్లీ కాంటాక్ట్ లో లేకుండా పోవడంతో డబ్బుల విషయంలో సదరు వ్యాపారి సైతం ఎలాంటి ఆశలు పెట్టుకోనట్టు తెలుస్తోంది.

రెగ్యూలర్ గా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు
ఎవరైనా ఆన్ లైన్ లో ఫోన్ తక్కువ ధరకు వస్తుందంటే కొనే ముందు పది రకాలుగా ఆలోచిస్తారు. కానీ సైదాపూర్ మండలం జాగిర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు అత్యాశకుపోయి ఆన్ లైన్ లో 12 వేల రూపాయల ఫోన్ 1500 రూపాయలకే వస్తుందంటూ ఒక ప్రకటన చూశాడు. మరోవైపు దీనికి సంబంధించి  కేటుగాళ్లు పోస్టులో ఆర్డర్ వస్తుందంటూ అక్కడ 1500 చెల్లించి తీసుకోవాలని ఫోన్ ద్వారా సూచించారు. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పార్సిల్ తీసుకోవాలనుకున్న ఆ యువకుడు అక్కడ 1500 కట్టాడు. అప్పటి వరకు బాగానే ఉంది. పార్సిల్ విప్పి చూడగా అందులో ఓ పవర్ బ్యాంకు ఆ పవర్ బ్యాంకులో మట్టి పెల్ల ఉంది. దీంతో సదరు నెంబర్ కి తిరిగి కాల్ చేసిన ఆ యువకుడికి మరో రెండు గంటల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తామంటూ ఆన్సర్ వచ్చింది. రెండు గంటలైనా డబ్బులు చెల్లించకపోవడంతో తిరిగి కాల్ చేయగా అటువైపు నుండి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు కాస్త తెలివిగా ఆలోచించాలని పోలీసులు హెచ్చరించేది.

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Fake Doctors: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు
హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు
Embed widget