అన్వేషించండి

Chittoor News: అన్న అప్పు కుటుంబాన్నే బలితీసుకుంది... అవమానం భరించలేక ముగ్గురు బలవన్మరణం

కోటిన్నర అప్పు ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. అన్న అప్పు చేసి పరారయ్యాడు. అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు భరించలేక చిత్తూరు జిల్లాలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

చిత్తూరు జిల్లా పుత్తూరులో విషాదం నెలకొంది. పెద్ద కొడుకు చేసిన అప్పు ఓ కుటుంబాన్నే బలితీసుకుంది. చిత్తూరు జిల్లా రాచపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకరయ్య(55), గురువమ్మ(45) దంపతుల పెద్ద కుమారుడు సతీష్‌. అతడు తనకు తెలిసిన వ్యక్తుల వద్ద రూ.కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చిదారిలేక, పదే పదే అప్పులు వాళ్లు ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడంతో సతీష్‌ ఇంటి నుంచి పారిపోయాడు.

Also Read: Khammam: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి నీచపు పని.. ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం

కేసు నమోదు

సతీష్ ఇంటి నుంచి పారిపోవడంతో మనస్థాపానికి గురైన తల్లిదండ్రులు శంకరయ్య, గురవమ్మ, చిన్న కుమారుడు వినయ్‌(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారంలో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అవమానం తట్టుకోలేక

కోటిన్నర అప్పు కుటుంబాన్ని కబలించింది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు.  అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడు రూ. కోటిన్నరకు పైగా అప్పు చేశాడు. అప్పు తీర్చకపోగా భార్యను తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులు అప్పు తీర్చాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడు. తల్లి, తండ్రి, మరో కుమారుడిని అప్పు తీర్చాలని కొందరు పరుష పదజాలంతో దూషించినట్లు స్థానికులు అంటున్నారు. ఆ అవమానం తట్టుకోలేక తలకు మించిన అప్పు తీర్చలేని స్థితి ఆ ముగ్గురిని మానసికంగా కుంగదీసింది. తమకు చావే శరణ్యం అనుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కుమారుడి ఆచూకీ ఇంకా తెలియలేదని స్థానికులు అంటున్నారు. 

Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం

బ్యాంక్ ఆఫ్ బరోడాలో సొమ్ము స్వాహా!

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కొన్ని ఖాతాల నుంచి సుమారు రూ.3 కోట్లు మాయమయ్యాయని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బుధవారం రూ.50 లక్షల ఖాతాదారుల సొమ్ము మాయమైందని ప్రచారం జరగ్గా సాయంత్రానికి రూ. 3 కోట్లకు పైబడింది. మండలంలోని మహిళా సంఘాలకు చెందిన ఖాతాల నుంచి సొమ్ము స్వాహా అయినట్లు వెలుగుచూసింది. వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు తెలుస్తోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తాలే గల్లంతు కావడంతో ఉద్యోగులు తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతా ఉన్న మేడికుర్తి పంచాయతీ మజ్జిగవాండ్లపల్లెకు చెందిన గణపతి ఎస్‌హెచ్‌జీ గ్రూపులో రూ.1,33,800 సొమ్ము దారి మళ్లినట్లు కలికిరి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బందే ఈ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని వెలుగు అధికారులు పేర్కొన్నారు. 

Also Read: Rahul Murder Case: రాహుల్ హత్య కేసులో పది మంది పాత్ర ... కీలక దశలో విచారణ... సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్న పోలీసులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Japanese Andhra Meals: తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
తెలుగు భోజనానికి జపాన్ దౌత్యవేత్తలు ఫ్లాట్ - ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో భోజనం చేసి పొగడకుండా ఉండలేకపోయారు!
TGSRTC Medaram Prasadam: మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
మేడారం వెళ్లలేని భక్తుల ఇంటికే అమ్మవారి బంగారం! తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయోగం!
Stock market crash: స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
స్టాక్ మార్కెట్‌లో తుడిచిపెట్టుకుపోయిన పది లక్షల కోట్లు - మహా పతనానికి కారణాలు ఇవే !
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
Embed widget