అన్వేషించండి

వ్యాధి గురించి చెప్పలేదని బాయ్‌ఫ్రెండ్‌ను పక్కన పెట్టిన ప్రియురాలు, కోపంతో యాసిడ్ పోసిన ప్రియుడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళపై ఆదివారం యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

ఎన్టీఆర్‌  జిల్లా నందిగామలో నమోదైన యాసిడ్‌ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు ఉన్న వ్యాధి గురించి దాచాడని ప్రియురాలు పక్కన పెడితే... తనతో మాట్లాడటం లేదని ప్రియుడు యాసిడ్ దాడి చేశారు. 

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళపై ఆదివారం యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో బాధితురాలితోపాటు పక్కనే పడుకొని ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

నెల్లూరుకు చెందిన మణిసింగ్‌ ఆటో నడుపుతూ జీవిసాగిస్తున్నాడు. ఆయనకు ఓ సందర్భంలో నందిగామ ప్రాంతానికి చెందిన మహిళ పరిచయం అయింది. ఇద్దరి మధ్య కొన్ని రోజులు స్నేహం కొనసాగింది. తర్వాత అది కాస్తే వివాహేతర సంబంధంగా మారింది. అలా ఇద్దరు సహజీవం సాగిస్తూ వచ్చారు. 

సహజీవనం చేస్తున్న మణిసింగ్‌ తరచూ నెల్లూరు నుంచి నందిగామ వచ్చేవాడు. మహిళ ఇంట్లో ఉండి వెళ్లేవాడు. ఇటీవల కాలంలో మణిసింగ్ టీబీ వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సహజీవనం చేస్తున్న మహిళ వద్ద దాచి పెట్టాడు. అయినా సరే మణిసింగ్‌కు టీబీ ఉన్న విషయాన్ని తెలుసుకుంది. 

టీబీ ఉన్న సంగతి మణిసింగ్ దాచి పెట్టాడని గ్రహించిన మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. మాట్లాడటం మానేసింది. ఆయనతో సంబంధాన్ని కట్‌ చేయడం ప్రారంభించింది. ఫోన్ చేసినా కట్ చేసింది. ఇంటి దగ్గర లేనని చెబుతూ వచ్చింది. తర్వాతర్వాత ఫోన్‌లో కూడా మాట్లాడటం మానేసింది. 

సహజీవనం చేస్తున్న మహిళ ఒక్కసారి మాట్లాడటం మానేయడం మణిసింగ్‌కు కోపం తెప్పింది. ఆవేశంతో యాసిడ్‌ కొనుగోలు చేసి ఆమెపై దాడి చేశాడు. ఇంటిలో నిద్రిస్తుండగా యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిచారు. 

మహిళా కమిషన్ సీరియస్
నందిగామలో మహిళపై యాసిడ్ దాడి విషయాన్ని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆసుపత్రిలో బాదితురాలిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. పట్టపగలు యథేచ్చగా యాసిడ్‌తో ఇంటిలోకి వచ్చి దాడికి పాల్పడటం దారుణమన్నారు. బాధిత మహిళకు అండగా ఉంటామన్నారు. మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. భర్త చనిపోతే కొడుకుతో కలిసి జీవినం సాగిస్తోందని.. నిందితుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశాడని అన్నారు. ప్రస్తుతం బాధితురాలి  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వివరించారు.

అపరిచితులతో పరిచయాలు వద్దని హెచ్చరిక
అపరిచిత వ్యక్తులతో పరిచయం ప్రమాదమన్నారు వాసిరెడ్డి పద్మ. ఎవరో తెలియకుండా దగ్గర కావద్దని, బ్యాక్ గ్రౌండ్‌, ఆ వ్యక్తుల నడవడికను గమనించాలని సూచించారు. ఘటనకు బాధ్యుడైన నిందితుడికి నెల రోజుల్లో శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు దిశా యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం ఉందని గుర్తు చేసారు. 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget