అన్వేషించండి

Fastag New Rules 2025 :  FASTag ని పదే పదే రీఛార్జ్ చేసుకోవడం మంచిదా లేదా పాస్ తీసుకోవడం మేలా? 

FASTag Toll Pass Fee :  భారత ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించి కొత్త రూల్ తీసుకొస్తోంది. హైవేలపై ప్రయాణించే వాళ్ల కోసం టోల్‌ పాస్‌ తీసుకొస్తోంది.  

FASTag Toll Pass Fee :  ఇండియాలో  హైవేలపై ప్రయాణించే వాళ్ల కోసం కేంద్రం కొత్త రూల్ తీసుకొస్తోంది. ఇప్పటి వరకు FASTagను రీఛార్జ్ చేసుకొని టోల్‌ ట్యాక్‌ పే చేసే వాళ్లు. ఇప్పుడు వాటి స్థానంలో ఈ కొత్త రూల్ ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది. హైవేలపై ఎన్నిసార్లు తిరిగినప్పటికీ FASTagతోనే టోల్‌ ఫీ చెల్లించే వాళ్లు దీని వల్ల తరచూ హైవేలపై ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తోంది. ఈ రద్దీని మరింత తగ్గించేందుకు కేంద్రం ఈ సరికొత్త ఆలోచన చేసింది. 

ఫాస్టాగ్‌లోనే ఏడాది పాస్‌ తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇలా చేయడం వల్ల పదే పదే రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసి ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ప్రయాణం చేయవచ్చు. అంతే కాకుండా డబ్బులు కూడా ఆదా చేయాలని చూస్తోంది. 

ఎక్కువ సమయం హైవేలపై తిరిగే వాళ్లకు ఇది మంచి ఛాన్స్‌గా కేంద్రం చెబుతోంది. ఏడాదికి ఒకసారి మూడు వేల రూపాయలతో రీఛార్జ్ చేసి పాస్ తీసుకుంటే చాలు. ఏడాదంతా మీరు ఎలాంటి టోల్‌ ఫీ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే ఛాన్స్ కల్పించనున్నారు. 

ఈ రూల్‌తో ఎవరికి ప్రయోజనం ?
ఈ కొత్త ఫాస్టాగ్ నిబంధనను ప్రవేశపెట్టడం వల్ల నిత్యం రోడ్డు ప్రయాణాలు చేసే వాళ్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వ్యక్తిగత వాహనంలో తరచూ ప్రయాణించడానికి ఇష్టపడే వారికి కూడా లబ్ధి కలుగుతుంది. ఎందుకూ అంటే మీరు ఒక సారి టోల్‌ గేట్ దాటి ప్రయాణిస్తే దాదాపు రెండు వందల రూపాయుల చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే మాత్రం అది వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే ఒకేసారి మూడు వేల రూపాయలతో రీఛార్జ్ చేసుకొని ఏడాది పాస్ తీసుకుంటే మాత్రం మీకు టోల్‌ ఛార్జీల బాదుడు తగ్గుతుంది. ఇలా పాస్ తీసుకున్న వాళ్లు ఏ రోడ్డుపైనా అయినా టోల్‌ ఫీ లేకుండానే రయ్‌ను దూసుకెళ్లి పోవచ్చు.  

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఆరోజే.. ఆ లోపు ఈ పని చేసేయండి

సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తమ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించే వారికి ఈ ఫాస్టాగ్ టోల్ పాస్ వల్ల యూజ్ లేకపపోవచ్చు. ఇలాంటి వారికి మూడు వేలు పెట్టి పాస్ తీసుకుంటే నష్టమే తప్ప లాభం కూడా ఉండదు. ఇలాంటి వాళ్లు ఏడాదికి పాస్ తీసుకోవడం కంటే వెళ్లినప్పుడల్లా రీఛార్జ్‌లు చేసుకోవడం ఉత్తమం. 

ప్రభుత్వానికి భారీ ప్రయోజనం 
ఫాస్టాగ్ కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. టోల్‌ ఫీ ముందుగానే వసూలు చేసుకున్నట్టు అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద క్యూలు తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్‌ అయ్యే సమస్య నుంచి గట్టెక్క వచ్చు. వార్షిక టోల్ పాస్‌తోపాటు, జీవితకాలం లేదా 15 సంవత్సరాల టోల్ పాస్‌ను కూడా తీసుకొచ్చే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు. ఇలాంటి లాంగ్‌ టెర్మ్‌ పాస్‌ ఖరీదు రూ. 30,000 కు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ జీవితకాల టోల్ పాస్ తీసుకున్న తర్వాత, టోల్ ప్లాజా వద్ద ఎవరూ ఆపబోరు. నేరుగా టోల్‌ ఫీ లేకుండానే ఆ వాహనానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. 

Also Read: ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget