అన్వేషించండి

YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ - జగన్‌కు ఊరట కల్పించే విషయమే !

YSRCP: వైఎస్ విజయమ్మ తనకు జరిగిన కారు ప్రమాదంపై మరో బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో జగన్ పేరు తీసుకు రావడంపై ఆామె కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Vijayamma has written another open letter on her car accident:  వైఎస్ విజయలక్ష్మి రాష్ట్ర ప్రజలకు మరో బహిరంగ లేఖ రాశారు. కొన్నాళ్ల క్రితం కర్నూలులో జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తన లేఖలో ఖండించారు. అసత్య ప్రచారాలతో తనకు మానసిక వేదన కలుగుతోందన్నారు. వాటిని ఖండించకపోతే ప్రజలు నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు నిజం తెలియాలని కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను ప్రజలకు తెలియచేయాలనే మరో బహిరంగ లేక రాస్తున్నానని తెలిపారు. 

ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని  తన కుమారుడికి ముడిపెట్టి  ప్రచారం చేయడం జుగుప్సాకరమని  విజయమ్మ పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేయడం దర్మార్గమన్నారు. అమెరికాలో ఉన్న మనవడి దగ్గరకు  వెళ్లానని.. జగన్‌కు భయపడి వెళ్లలేదన్నారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వ్యక్తిత్వ హననాలను ఆపితే మంచిదని విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజలు బుద్ది చెబుతారని ఇలాంటి ప్రచారాలు చేస్తే తాను సహించబోననన్నారు.
YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ - జగన్‌కు ఊరట కల్పించే విషయమే !

ఇటీవల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విజయమ్మ కారు ప్రమాదం జగన్ కుట్రేనని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. కొత్త కారు .. రెండు టైర్లు ఒకే సారి పేలిపోవడం ఏమిటని  సందేహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో విజయమ్మ అమెరికాకు .. జగన్ కు  భయపడే వెళ్లారని ఆరోపించింది. 

ఈ ఆరోపణ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అయింది. ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్తే జగన్ గురించి తప్పుగా అనుకుంటారన్న ఉద్దేశంతో.. విజయమ్మ ఈ లేఖ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.            

11 కలిసొచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు - వైసీపీని ట్రోల్ చేస్తున్నారా ?

ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల మధ్య వచ్చిన వివాదంలో... విజయలక్ష్మి  కుమార్తె షర్మిల వైపే ఉన్నారు.  ఈ కారణంగా జగన్ తో ఆమె సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఒకటో తేదీన టీడీపీ చేసిన ఆరోపణలపై  వైసీపీలో ఆగ్రహం వ్యక్తమయిది. తాము ఖండించడం కంటే.. విజయమ్మతో ఇలాంటి ఆరోపణలను ఖండింప చేస్తేనే మంచిదన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులు విజయమ్మతో మాట్లాడి ఈ వివరణ లేఖను రిలీజ్ చేయించినట్లుగా తెలుస్తోంది.  ఆస్తుల వివాదాల ను ఆసరాగా చేసుకుని తమ కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరి కాదని విజయమ్మ భావిస్తున్నారు.                 

నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

వీడియోలు

Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget