West Godavari: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే ఓ దంపతుల మధ్య కూడా గొడవలు జరిగాయి. కానీ భార్య ఏం చేసిందో తెలుసా?
భార్యాభర్తలు అన్నాక.. గొడవ పెట్టుకుంటారు. ఆపై సర్దుకుపోతారు. కొంతమంది మాత్రం.. తమ సైకో తనం బయటకు కనిపించేలా ప్రవర్తిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడం సాధారణం. కొన్నిసార్లు ఇద్దరూ కొట్టుకుంటారు కూడా. అలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటాయి. కానీ ఓ మహిళ ఏం చేసిందో తెలుసా భర్తతో గొడవపడి.. అక్కడ వేడి.. వేడి నీళ్లు పోసింది. అసలు వివరాళ్లోకి వెళ్తే..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారణం ఘోరం జరిగింది. భర్తపై కోపంతో ఓ మహిళ అతడిపై మరిగే వేడినీళ్లను పోసింది. ఏలూరు పతేబాధ సెంటర్ లో టైలర్ గా పనిచేసే వ్యక్తికి అక్టోబర్ 15న భార్యతో గొడవ జరిగింది. ఇద్దరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. కాసేపటి తర్వాత సైలంట్ అయిపోయారు. అయితే అతడి భార్య మాత్రం.. కోపం తగ్గించుకోలేదు. మనసులో పెట్టుకుంది. భర్త నిద్రిస్తున్న టైమ్ లో సల సలా.. మరిగిన నీళ్లను తీసి.. అతడి మర్మాంగపై పోసింది. అతడు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆవేశంలో పలుసార్లు తన్నడంతో నొప్పి భరించలేక మేడపై నుంచి కిందపడి మృతి చెందాడు. దీంతో తన భర్త మద్యం మత్తులో మేడపై నుంచి కిందపడిపోయాడని అందర్నీ నమ్మించింది. ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది.
Also read: అమ్మ అవ్వాలనుకుంటే... మీరు, మీ శరీరం సిద్ధమవ్వండిలా
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets