By: ABP Desam | Updated at : 17 Oct 2021 08:20 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
భార్యాభర్తలు అన్నాక.. గొడవ పెట్టుకుంటారు. ఆపై సర్దుకుపోతారు. కొంతమంది మాత్రం.. తమ సైకో తనం బయటకు కనిపించేలా ప్రవర్తిస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడం సాధారణం. కొన్నిసార్లు ఇద్దరూ కొట్టుకుంటారు కూడా. అలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటాయి. కానీ ఓ మహిళ ఏం చేసిందో తెలుసా భర్తతో గొడవపడి.. అక్కడ వేడి.. వేడి నీళ్లు పోసింది. అసలు వివరాళ్లోకి వెళ్తే..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారణం ఘోరం జరిగింది. భర్తపై కోపంతో ఓ మహిళ అతడిపై మరిగే వేడినీళ్లను పోసింది. ఏలూరు పతేబాధ సెంటర్ లో టైలర్ గా పనిచేసే వ్యక్తికి అక్టోబర్ 15న భార్యతో గొడవ జరిగింది. ఇద్దరు తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. కాసేపటి తర్వాత సైలంట్ అయిపోయారు. అయితే అతడి భార్య మాత్రం.. కోపం తగ్గించుకోలేదు. మనసులో పెట్టుకుంది. భర్త నిద్రిస్తున్న టైమ్ లో సల సలా.. మరిగిన నీళ్లను తీసి.. అతడి మర్మాంగపై పోసింది. అతడు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read: అమ్మ అవ్వాలనుకుంటే... మీరు, మీ శరీరం సిద్ధమవ్వండిలా
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Payyavula On CM jagan : రాజధానిపై ప్రకటన కోర్టు ధిక్కారమే - సీఎం జగన్పై టీడీపీ నేత పయ్యావుల ఫైర్ !
Breaking News Live Telugu Updates: తెలంగాణలో జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్
BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !