అన్వేషించండి

Yanamala About Navaratnalu: జగన్ 3 ఏళ్ల పాలనపై యనమల సెటైర్లు - 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలన్న మాజీ మంత్రి

Yanamala Comments on Navaratnalu: ఏపీ సీఎం వైఎస్ జగన్ 3 ఏళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా కొనసాగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు.

Yanamala Ramakrishnudu Comments on AP CM YS Jagan Mohan Reddys 3 Year Ruling : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. జగన్ 3 ఏళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా కొనసాగుతోందని యనమల ఎద్దేవా చేశారు. అధికారం కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నవరత్నాలు ఇస్తానని చెప్పిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత నవమోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు.

నవరత్నాలు కాదు నవమోసాలు..
ఏపీ ప్రజలకు నవరత్నాలు తీసుకొచ్చానని సీఎం జగన్ డబ్బా కొడుతున్నారని, ప్రజల పాలిట అవి నవమోసాలని యనమల రామకృష్ణుడు (Yanamala About Navaratnalu) పేర్కొన్నారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన సీఎం జగన్‌కు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ మూడేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గెలవకపోతే నవరత్నాలను నిలిపివేస్తానని అధికార పార్టీ చెప్పడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రాబోయే రోజులు గడ్డు కాలమేనని యనమల తెలిపారు.

రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే..
సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన ఘనత సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) సొంతమని వ్యాఖ్యానించారు. కరెంట్ కోతలతో పలు రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, తద్వారా పలు వర్గాలకు ఇది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో రాష్ట్ర ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలను పని చేయకుండా సోమరులను చేస్తూ వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న నేత ఏపీ సీఎం అని చెప్పారు. సంక్షేమ పథకాలలోనూ అవినీతికి పాల్పడిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్కార్ అని చురకలు అంటించారు యనమల.

Also Read: Home Minister Taneti Vanita : చిన్నారులపై అఘాయిత్యాల కామెంట్స్ పై హోంమంత్రి వివరణ, ముందు వెనక కట్ చేసి ప్రసారం చేస్తున్నారని ఆరోపణ

Also Read: Minister Kottu Satyanarayana : ఎంతటి హీరో అయినా దేవుడి కన్నా ఎక్కువేం కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంపై మంత్రి కొట్టు సత్యనారాయణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget