అన్వేషించండి

Srikakulam: సిక్కోలు ఏజెన్సీలో భయం.. భయం.. వణికిపోతున్న జనం, కారణం ఏంటంటే..

శ్రీకాకుళం గిరిజన తండాలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. కలుషిత నీటికి తోడు తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు.

సిక్కోలు ఏజెన్సీని విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లతో గిరిజన తండాలు మంచాన పడుతున్నాయి. తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు అడవి బిడ్డల్లో అవగాహన లేకపోవడంతో రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యానికి వైద్య ఆరోగ్యశాఖ అలసత్వం కూడా తోడవడంతో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.

శ్రీకాకుళం గిరిజన తండాలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. కలుషిత నీటికి తోడు తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొన్ని గ్రామాల్లో గిరిజనులు టైఫాయిడ్ వంటి విష జ్వరాల వ్యాధుల బారినపడుతుంటే మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైర విహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలగజేస్తున్నాయి. దీంతో ఇంటికొకరు చొప్పున మంచాన్ని పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా కుటుంబాలు మాడిన కడుపులతోనే జ్వరాలతో బాధ పడుతున్నారు. వారాల తరబడి జ్వరం పీడిస్తున్నా దేవుడిపై భారం వేసి పేదలంతా మంచాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులకు విషజ్వరాలు తోడవడంతో అక్కడ మరణాలు నిత్యకృత్యమవుతున్నాయి. 

తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విష జ్వరాలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నా అటు ఐటీడీఏ అధికారులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని అటువైపుగా కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎపిడమిక్ సీజన్‌లో ప్రతి గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు రహదారి మార్గాలున్న గ్రామాలకు వెళ్ళి మమ అనిపించారు తప్ప మారుమూల గ్రామాల వైపు చూడలేదు. దీనితో మారుమూల గ్రామాల గిరిజనులు కనీస వైద్య సదుపాయం అందక విష జ్వరాలతో బాధపడుతున్నారు. రోజుల పాటు జ్వరాలు పీడిస్తున్నా వారికి తెలిసిన వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. 

Also Read: TTD News: నేటి నుంచి తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు.. షెడ్యూల్ ఇదే.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

సమీప ఆసుపత్రులకు వెళ్దామన్నా కనీస రోడ్డు మార్గం లేకపోవడంతో తెలిసి తెలియని వైద్యంతో కాలం గడుపుతున్నారు. చివరకు ప్రాణం మీదికి వచ్చిన తరువాత డోలీలు కట్టుకుని ఆసుపత్రులకు వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా పూర్తయిపోతుంది. కనీసం వైద్య సదుపాయం అందక రోజుల తరబడి తండాల్లో మగ్గడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువై చివరకు ఆసుపత్రులకు వచ్చిన తరువాత ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కొత్తూరు మండలం ఎగువ దొండమానుగూడ గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

Also Read: Pccharam Corona : తెలంగాణ స్పీకర్ పోచారంకు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !

Also Read : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !

Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget