అన్వేషించండి

AP municipal workers strike called off : ఏపీ పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ - హెల్త్ అలవెన్స్ పునరుద్ధరించడంతో సంతృప్తి !

ఏపీలో పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించారు. నిలిపివేసిన హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

AP municipal workers strike called off  :  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులుగా చేస్తున్న పారిశుధ్య కార్మికుల సమ్మెను తాత్కలికంగా విరమించారు. నిలిపివేసిన హెల్త్ అలవెన్స్ నెలకు రూ. 6 వేలను తిరిగి ఇవ్వడానికి  ప్రభుత్వం అంగీకరించింది.  ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించి హెల్త్ అలవెన్స్ ఇతర సమస్యలపై రాతపూర్వక  ఆదేశాలు జారీ చేయాలని..  లేక‌పోతే  మరోసారి ఆందోళనకు సిద్ధపడతాం అని కార్మిక సంఘాలు హెచ్చ‌రించాయి. 

ఉచితంగా ప్రికాషన్ డోస్ - అన్ని రాష్ట్రాల సీఎస్‌కు కేంద్రం ప్రత్యేక సూచనలు !

`విజయవాడలో కార్మికులతో అధికారుల చర్చలు

విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన కార్మికులతో అధికారులు చర్చించారు. విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు నాలుగు సార్లు మస్టర్లు వేసే విధానాన్ని రద్దు చేసి రెండు పూటలు మాత్రమే వేయటానికి అధికారులు అంగీకరించారు. వారానికి ఒక  పూర్తి రోజు సెలవు ఇవ్వటానికి, పనిలో నుండి నిలిపివేసిన వారిని, చనిపోయిన
 వారి కుటుంబ సభ్యులను కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవడానికి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని విభాగాల కార్మికులకు తగు న్యాయం చేయడానికి అధికారులు అంగీకరించినట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. 

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏపీ రోడ్ల ఫోటోలే - నెంబర్ వన్‌గా ట్రెండ్ చేసిన జనసైనికులు !

ప్రభుత్వం తమతో చర్చించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ 

ఐదు రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మె విజయవంతం అయ్యిందని కార్మిక నేతలు తెలిపారు.  ప్రభుత్వం దిగివచ్చి హెల్త్ అలవెన్స్ పునరుద్ధరించడానికి అంగీకరించిందన్నారు.  కార్మిక సంఘాలతో అన్ని సమస్యలు సమగ్రంగా చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటన చేయటం మంచిది కాదన్నారు. తక్షణమే జేఏసీ, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి ఆదేశాలు ఇవ్వాలన్నారు. 

పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ పశ్చిమ ఆస్ట్రేలియా ఒప్పందాలు, జులై 16న కీలక సమావేశం- మంత్రి గుడివాడ అమర్ నాథ్

జగన్  హామీ ఇచ్చినట్లుగా రెగ్యులరైజ్ చేయాలన్న కార్మిక నేతలు 

హెల్త్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్, పార్కులు తదితర అన్ని విభాగాల కార్మికులకు 21 వేల రూపాయల వేతనం ఇవ్వాలి , కార్మిక సంఘాలు పేర్కొన్న ఇతర 21 సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.లేకపోతే మరోసారి ఆందోళనకు దిగుతామన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా భవిష్యత్తులో కార్మికులను రెగ్యులరైజ్ చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget