అన్వేషించండి

Raghurama: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ నామినేషన్ - గురువారం ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన

AP Assembly: రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కానున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

Raghurama will be elected as the Deputy Speaker of AP Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా  రఘురామ కృష్ణరాజు నామినేషన్ వేశారు.  నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్, సభా వ్యవహరాల మంత్రి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, పల్లా శ్రీనివాస్ నామినేషన్‌ను ప్రతిపాదిదంచారు. గురువారం రఘురామ ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయినట్లుగా ప్రకటించనున్నారు. వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం కూడా లేదు కాబట్టి  ఎన్నిక లాంఛన ప్రాయమే. 

చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకున్న రఘురామ         

రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించారు. తర్వాత స్పీకర్ పదవి ఆశించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు. మొదట ఆయన ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. తన సిట్టింగ్ సీటు నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు.  పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీలో ఆయనకు సీటు రాలేదు. దాంతో ఆ పార్టీలో చేరలేదు. తర్వాత టీడీపీలో చేరారు.  ఓ దశలో ఆయనకు టిక్కెట్ వస్తుందా లేదా అన్న సందేహం ఏర్పడింది. చివరికి అతి కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి అనుకున్నారు. రాలేదు. తర్వాత స్పీకర్ పదవి అనుకున్నారు..అదీ రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు.           

Also Read: జగన్‌కు బైబై చెప్పేసిన దొమ్మేరు జమిందార్ అల్లుడు- గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్‌ షాక్

జనసేన కోటా అయినా రఘురామ కోసం త్యాగం             

మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. స్పీకర్ పదవి టీడీపీ తీసుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే ఇస్తారని అనుకున్నారు. అయితే  సామాజిక సమీకరణాలు, రఘురామకు ఏదో ఓ ప్రోటోకాల్ పదవి కేటాయించాల్సి ఉండటంతో  రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు.దానికి పవన్ కూడా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దదేం కాదు కానీ.. ఆయనకూ ప్రోటోకాల్ ఉంటుంది. రఘురామకృష్ణరాజును డిప్యూటీ  స్పీకర్‌గా నియమించడం వైసీపీ అధినేత జగన్ కు మరింత ఇబ్బందికరమేనని  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్

జగన్ ఇక అసెంబ్లీకి రాకపోవచ్చు !            

ప్రస్తుతానికి వైసీపీ అసెంబ్లీ బాయ్ కాట్ చేసింది. ఎప్పుడైనా ఆయన  అసెంబ్లీకి రావాలనుకుంటే అయితే అయ్యన్న పాత్రుడు లేకపోతే రఘురామ చైర్‌లో ఉంటారు. వీరిద్దరిపై  గతంలో పలు కేసులు నమోదయ్యాయి. రఘురామను కొట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కేసు కూడా పెట్టారు.  అందుకే వీరు చైర్‌లో ఉంటే..  జగన్ సభకు  హాజరయ్యేందుకు సుముఖత చూపే అవకాశం లేదు. పరిస్థితి చూస్తూంటే ఆయన ఐదేళ్లూ సభకు రాకపోవచ్చని అంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget