అన్వేషించండి

Kurnool: పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి పడి విద్యార్థికి గాయాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో విద్యార్థికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని సి.బెళగల్ మండలం బూరందొడ్డిలోని ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో విద్యార్థికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండలం బూరందొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటుచేసుకుంది. మంగళవారం యథావిధిగా పాఠశాల ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయంలో ఐదో తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో మహేంద్ర అనే విద్యార్థి తలకు గాయాలయ్యాయి. నందకిషోర్‌ రెడ్డి, జగదీష్‌ నాయుడు అనే మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. 
నాసిరకం పనుల వల్లే..
ఘటన జరిగిన సమయంలో తరగతి గదిలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. మహేంద్రను తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి తలకు ఐదు కుట్లు పడ్డాయని తండ్రి సుంకన్న తెలిపారు. నాడు-నేడు కింద ప్రభుత్వం చేపట్టిన పాఠశాల పైకప్పు పనులు పూర్తి కాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. 
ఘటనకు సంబంధించి పాఠశాల ఉపాధ్యాయుడు కృపానందంను వివరణ కోరగా.. 2 నెలల క్రితం మొదటి దశ నాడు-నేడు కింద పైకప్పు పనులు చేశారని తెలిపారు. కాగా, ఈ పాఠశాలలో మొత్తం 145 వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పై అంతస్తులో సుమారు 48 మంది విద్యార్థులు ఉన్నారు.

పాఠశాలలు తెరిచి పక్షం రోజులు.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తర్వాత స్కూళ్లు తెరిచి దాదాపు 15 రోజులు అవుతుంది. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఏడాదిన్నర క్రితం పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించాలనే నిబంధన కూడా పెట్టినట్లు తెలిపారు. 

ఏపీలో పాఠశాలలు తెరిచిన కొద్ది రోజుల్లోనే సుమారు 50 మంది విద్యార్థులు, 31 మంది టీచర్లు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి.. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. ఆయా పాఠశాలలో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. 

Also Read: ఏ నెల పింఛను ఆ నెలలోనే.. 2 నెలలది ఒకేసారి ఇవ్వడం కుదరదు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం..

Also Read: Warangal Crime: వరంగల్‌లో దారుణం.. సొంత అన్న ఫ్యామిలీపై కత్తులతో దాడి, అంతా నిద్రిస్తుండగా ఘోరం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget