అన్వేషించండి

మళ్లీ నోరు జారిన రాహుల్ గాంధీ- రిజల్ట్స్‌ ముందే లీక్

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ఏపీలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ మరోసారి నోరు జారారు.

మళ్లీ రాహుల్‌ గాంధీ నోరుజారారా లేదంటే ముందుగానే చెప్పేశారా ? ఇప్పుడిదే హాట్‌ న్యూస్‌. ఎప్పుడు ఎక్కడ ఎందుకు అన్న వివరాల్లోకి వెళ్తే…
కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ఏపీలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ మరోసారి నోరు జారారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అప్పటికి ఇంకా కౌంటింగ్‌ పూర్తి కాలేదు. ఇంకా ఎవరు మెజార్టీలో ఉన్నారు..ఎవరిది గెలుపన్న విషయాలు బయటకు రాలేదు. కానీ రాహుల్‌ గాంధీ మాత్రం పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫాలో అవుతామంటూ మల్లిఖార్జున ఖర్గేని అడగండని చెప్పేశారు. దీంతో అధికార ప్రకటనకు ముందే రాహుల్‌ గాంధీనే మల్లిఖార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడని బయటపెట్టేశారు.
ఏపీలో తిరిగి కాంగ్రెస్‌ గెలిస్తే.. కేంద్రంలో కూడా కాంగ్రెస్సే ఉంటే  విభజన హామీలన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. రాజధాని ఒక్కటే ఉండాలని చెబుతూ అమరావతి రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక పొత్తుల విషయం గురించి మాట్లాడుతూ వైసీపీతో దోస్తీ చేయాలా లేదా అన్నది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఆ విషయాన్ని ఖర్గేని అడిగితే బాగుటుందని చెప్పడంతో విజేత ఆయనేనని తేలిపోయింది.
25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన నేతగా ఖర్గే నిలిచారు. కర్నాటకు చెందిన ఈ సీనియర్‌ నేత గాంధీ విధేయుడిగా పేరుండటంతో సోనియా గాంధీ చివరి నిమిషంలో ఖర్గేని అధ్యక్ష పోటీలో దింపడంతో ఆయనే గెలుస్తారని ముందుగానే పార్టీ శ్రేణులు డిసైడ్‌ అయ్యాయి. ఊహించిన విధంగానే శశిథరూర్‌ పై ఖర్గే విజయం సాధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నిలిచారు.

సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడ్డారు. ఇవాళ (అక్టోబర్ 19న) ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు.

సోమవారం జరిగిన ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో  ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతూ తీర్మానాలు కూడా చేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు ఖర్గేకు ఓటు వేశారు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి అందర్నీ కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget