అన్వేషించండి

Corona Updates: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులివే.. దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర వేరియంట్లు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా వైరస్ కారణంగా ఏపీలో 13 మంది మృతి చెందగా.. తెలంగాణలో ఇద్దరు చనిపోయారు. 


ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 878 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. కొత్తగా కరోనా నుంచి 1,182 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం 14,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,65,76,995 శాంపిల్స్ పరీక్షించారు.

Also Read: Woman Arrested: ప్రియుడి కోసం కన్నబిడ్డకు చిత్రహింసలు.. ఏపీ మహిళను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

India Taliban Relations: 'భారత్'తో బలమైన బంధం కావాలి.. కానీ 'పాక్' మాకు బ్రదర్: తాలిబన్లు

తెలంగాణలో కొత్తగా 340 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,57,716 మంది కరోనా బారిన పడ్డారు. 359 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,47,953 మందికి చేరింది.  కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు 3,872 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర

Maha ED : మహారాష్ట్ర మంత్రికి ఈడీ సమన్లు.. రాణె అరెస్టుకు ప్రతీకారమా..!?

24 గంటల్లో తెలంగాణలో 75,102 మందికి పరీక్షలు చేశారు. అయితే ఇంకా 1,658 మంది రిపోర్ట్స్​ రావల్సి ఉంది. ఇప్పటివరకు 2,45,59,439 మందికి నిర్ధరణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం, రికవరీ రేటు 98.51 శాతంగా ఉంది. ఆసిఫాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 జిల్లాలో పదిలోపే కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్​లో 72 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

Also Read: West Godavari: గుంతల రోడ్డు బాగు చేయాలని అడవికొలను ప్రజల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్..

Gold Smuggling: ప్యాంటుపై పెయింట్ అనుకున్నారా? గోల్డ్ స్మగ్లింగ్ కు 'వాట్ ఏన్ ఐడియా సర్ జీ'

దేశంలో 31వేలకు పైగా ఆందోళనకర కొవిడ్ 19 వేరియంట్లు ఉన్నట్లు గుర్తించింది జీనోమ్​ కన్సార్టియం. దేశవ్యాప్తంగా జరిపిన జీనోమ్​ సీక్వెన్సింగ్​లో వీటిని గుర్తించారు. ఇందులో 4,227 ఆల్ఫా, 219 బీటా, 2 గామా, 21,192 డెల్టా, 5,417 బి.1.1617.1, బి.1.617.3 వేరియంట్లు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి భారత్​లో డెల్టానే ప్రధాన ఆందోళనకర వేరియంట్​గా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Jagan Tollywood Meet : నాలుగో తేదీన టాలీవుడ్ పెద్దలతో ఏపీ సీఎం జగన్ భేటీ !

Gajuwaka: నాలుగో వ్యక్తితో పెళ్లి కోసం మూడో భర్త దగ్గర డబ్బులు తీసుకున్న గాజువాక పిల్ల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget