అన్వేషించండి

Pawan Kalyan Not Attend : తమ్ముడికి అన్నయ్యతో చెక్, చిరంజీవికి ఆహ్వానం అందుకేనా?

Pawan Kalyan Not Attend : భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులే అంటోంది ఏపీ బీజేపీ. కానీ అధికారపార్టీ, బీజేపీ తప్ప మిగిలిన విపక్ష పార్టీలేవీ వేదికపై కనిపించలేదు. ఇప్పుడిదే ఏపీలో హాట్‌ టాపిక్‌.

Pawan Kalyan Not Attend : మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ భీమవరం విచ్చేశారు. తెలంగాణలో బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలను ముగించుకొని సోమవారం ఉదయం ఏపీకి వచ్చారు. గన్నవరం ఎయిర్‌ పోర్టుకి చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ  అల్లూరి విగ్రహావిష్కరణ చేశారు. మన్యం వీరుడి వంశీకులను, ఆయన అనుచర కుటుంబ సభ్యులను సత్కరించారు. తెలుగువీరలేవరా.. దీక్షబూని సాగరా అంటూ తెలుగులో మొదట మాట్లాడిన మోదీ ఆ తర్వాత హిందీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీజేపీ నేత పురంధేశ్వరి తెలుగులో అనువాదం చేశారు. 

పవన్ డుమ్మా 

అల్లూరి స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని చెబుతూ ఆయన సేవలకు గుర్తుగా లంబసింగిలో మెమోరియల్, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే మన్యం వీరుడు తిరిగిన ప్రదేశాలన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఈ జయంతి వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరవడం విశేషం. కానీ బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కానీ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కానీ ఈ సభకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాలేదు. అందరికీ ఆహ్వానాలు పంపామని బీజేపీ నేత సీఎం రమేష్‌ అన్నారు. అయితే టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఆహ్వానం ఉన్నా తమ దగ్గర లిస్ట్‌ లో పేరు లేదని జిల్లా కలెక్టర్‌ చెప్పడంతో ఆయన రాలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. పిలిచి అవమానించడం సరైంది కాదని అచ్చెన్నాయుడు అధికారపార్టీపై విమర్శలు చేశారు. 

చిరంజీవిని ఆహ్వానించడంపై చర్చ 

అలాగే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తనకు ఆహ్వానం ఉన్నా అనుమతించలేదని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే ఈ వేడుకకు చిరంజీవిని ఎందుకు ఆహ్వానించారు అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేశారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే తమ్ముడికి చెక్‌ పెట్టేందుకే అధికారపార్టీ అన్నయ్యని పిలిచిందన్న టాక్ నడుస్తోంది. చిరంజీవితో ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించడంతో ఈ వాదనలకు మరింత బలాన్నిచ్చినట్లైంది. 

Also Read : Chiru Modi Bonding : మోదీ ఆత్మీయతకు చిరంజీవి ఫిదా ! రాజకీయం మారే చాన్స్ ఉందా ?

Also Read : How Raghurama Name Missing : పీఎంవో జాబితాలోనూ రఘురామ పేరు లేదెందుకు ? స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ దక్కదా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget