అన్వేషించండి

AP Capital Row: వాయిదా అడగడంపై దురుద్దేశం ఉందా?... మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్న... కోర్టు అంగీకారంతో విశాఖకు రాజధాని

మూడు రాజధానులపై హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన వాళ్లే వాయిదా వేయాలని ఎందుకు కోరారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాయిదా అడగడంలో ఏదైనా దురుద్దేశం ఉందా? అన్నారు.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా రాజధాని వ్యాజ్యాలపై విచారణ వాయిదా వేయాలని కోరడంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధానిపై రోజువారీ విచారణ చేస్తామని హైకోర్ట్ చెప్పిందన్నారు. విచారణను వాయిదా వేయాలని ఎందుకు అడిగారని ప్రశ్నించారు. కేసు వేసిన పిటిషనర్లు ఎందుకు వాయిదా అడిగారు? ఆ అవసరం ఏమొచ్చింది? వాయిదా వేయాలని అడగడంలో ఏమైనా దురుద్దేశం ఉందా అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ నిర్ణయంపై ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. విశాఖకు రాజధాని తరలింపు కచ్చితమన్నారు. విశాఖకు న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తామని బొత్స వ్యాఖ్యానించారు.

ఏపీ నుంచి 3 నగరాలు

రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  పట్టణాల్లో వ్యర్ధాల నిర్వహణపై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసిందన్నారు. అందులో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే ఏపీ నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు. 

మొత్తం 2.60 లక్షలు టిడ్కో ఇల్లు

ఇదే విధంగా మిగతా పట్టణాలు కూడా వాటర్ పబ్లి సర్టిఫికేట్ పొందేలా తీర్చిదిద్దాలని అధికారులను  సీఎం ఆదేశించారని బొత్స తెలిపారు.  మొత్తం 2.60 లక్షలు టిడ్కో ఇల్లు ఉన్నాయని, అన్ని త్వరగా లబ్దిదారులకు అందిస్తామన్నారు. టిడ్కో ఇళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పసలేదన్నారు. టిడ్కో ఇళ్లను 6 నెలల్లో 80 వేలు చొప్పున అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాలని చెప్పారు. 

పథకాల వల్ల బీసీలకు న్యాయం

చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామన్నారు. రాజధాని కేసులను రోజు వారీ విచారణను పిటిషనర్ లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలున్నాయని బొత్స ప్రశ్నించారు. కేసు వేసిన వాళ్లే ఎందుకు వాయిదా అడిగారని ప్రశ్నించారు. 

 

Also Read: Covid Third Wave: అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్... పిల్లలపై ఎక్కువ ప్రభావం... కేంద్రానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక

Also Read: Hyderabad Fraud: యూపీఐ పిన్ నెంబరు ఇలా పెట్టుకుంటున్నారా? జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది!

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget