అన్వేషించండి

Montha Cyclone Update: ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం - పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !

Cyclone Montha: తుపాను 'మొంథా' ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపించడం ప్రారంభమయింది. క్రమంగా వర్షాలు, గాలులు పెరిగిపోతున్నాయి.

Andhra Pradesh Cyclone Montha Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha)  తీరాన్ని తాకేందుకు దూసుకు వస్తోంది. . భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈ తుపాను కాకినాడ, మచిలీపట్నం సమీపంలో రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. . గాలి వేగం 80-90 కి.మీ/గంట  ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే  తీవ్ర తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు, హై అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్‌లు జారీ చేస్తూ, 38 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి రిలీఫ్ క్యాంపులకు మార్చారు.

ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. విశాఖపట్నం, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరంపై దాటిన తర్వాత, ఇది కొంత మందగించి ఒడిశా వైపు మళ్లుతుందని IMD ప్రకటించింది.  తుపాను ఆంధ్ర తీరాన్ని తాకిన తర్వాత ఒడిశాకు మళ్లుతుంది. అక్టోబర్ 31 వరకు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురవచ్చు. 

IMD  హైదరాబాద్  సెంటర్ ప్రకారం  రాత్రి 8 గంటల  వరకు విపరీతమైన వర్షం కురుస్తుంది.  గాలి వేగం 90 కి.మీ/గంట వరకు పెరిగే అవకాశం. కాకినాడ, మచిలీపట్నం, కళింగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ తుపాను 30 అసెంబ్లీ  నియోజకవర్గాలను  ప్రభావితం చేస్తుందని అధికారులు అంచనా.  

 ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ   38,000 మందిని రిలీఫ్ క్యాంపులకు మార్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసులు, చిన్నారులు, వృద్ధులను ప్రాధాన్యతగా తీసుకున్నారు.  విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టులు అక్టోబర్ 28 మొత్తం క్యాన్సల్ చేశాయి. ప్రయాణికులు ప్రభుత్వ ఆర్డర్‌ల ప్రకారం రీషెడ్యూల్ చేయాలని సూచించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద 43 ట్రైన్లు క్యాన్సల్. చెన్నై-హైదరాబాద్, ఒడిశా మార్గాల్లో డైవర్షన్లు ప్రకటించారు.  ఆంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. ఎమర్జెన్సీ స్టాఫ్‌కు హాలిడేలు క్యాన్సల్ చేశారు.    

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఎమర్జెన్సీ మీటింగ్‌లు నిర్వహించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  10 బృందాలు ఆంధ్రలో, 8 ఒడిశాలో మోహరించారు. రాష్ట్ర వైఆర్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించింది. "ప్రజలు ఇంటి లోపలే ఉండాలి. హెల్ప్‌లైన్ 1070కు కాల్ చేయండి" అని APSDMA సలహా ఇచ్చింది.  

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget