అన్వేషించండి

YSRCP: 25 ఓట్ల మెజార్టీతో గెల్చుకున్న ఆ నియోజకవర్గంపై సీఎం జగన్ కీలక నిర్ణయం!

AP Politics: రెండు సార్లు రీ కౌంటింగ్ తరువాత.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తరువాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ సిట్టిగ్ శాసన సభ్యుడు బోండా ఉమా గెలిచినట్లుగా ఎన్నికల అధికారి సైతం ప్రకటించారు.

AP Politics: పాతిక ఓట్ల మెజార్టీతో గెల్చుకున్న ఆ నియోజకవర్గంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ నియోజకవర్గ శాసన సభ్యునికి సైతం నెక్ట్స్ నో సీట్ అని చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది.

25 ఓట్లతో గెల్చుకున్న సీటుపై జగన్ కీలక నిర్ణయం...
2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151మంది శాసన సభ్యులను గెలిపించటం ఒక రికార్డ్ గా మారింది. అలాంటి రికార్డ్ లను మరిన్ని బ్రేక్ చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్న జగన్ ఈ సారి వై నాట్ 175 అనే స్లోగన్ ను తీసుకొచ్చారు. దీంతో ఇక ప్రతి నియోజకవర్గం కీలకంగా మారింది. ఏదోలా గెలిచేద్దాం అంటూ బ్లైండ్ గా దూసుకుపోవాలనే ధోరణిలో జగన్ అస్సలు లేరని పలు సందర్బాల్లో బహిర్గం అవుతుంది. తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటి బయకు వస్తున్న క్రమంలో వై నాట్ 175 టార్గెట్ లో జగన్ ఎంత పక్కాగా ఉంటున్నారో చెప్పకనే చెబుతున్నారు. అలాంటి సందర్బమే బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బయటకు వచ్చిందని పార్టి నేతలు అంటున్నాురు.

గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 25 ఓట్ల మెజార్టీతో గెల్చుకుంది. అది రెండు సార్లు రీ కౌంటింగ్ తరువాత.. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తరువాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ సిట్టిగ్ శాసన సభ్యుడు బోండా ఉమా గెలిచినట్లుగా ఎన్నికల అధికారి సైతం ప్రకటించారు. అయితే మరో సారి రీ కౌంటింగ్ పెట్టటంతో ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ పుణ్యమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విన్ అయ్యారు. 25 ఓట్లతో గెల్చినట్లుగా ప్రకటించారు, అఫిడవిట్ ఇవ్వటంతో నాటకీయ పరిణామాలకు తెర పడింది. అయితే ఇప్పడు అదే విజయవాడ సెంట్రల్ సీటు ను తిరిగి కైవసం చేసుకునేందుకు టీడీపీ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్లతో ఓడిపోవటంతో ఆ మెజార్టీని అధిగమించేందుకు బోండా అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈసారి వైసీపీకి చాలా కీలకం..
ఈ సారి 175సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా భావిస్తున్న క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు బాధ్యతల నుండి మల్లాది విష్ణును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే ప్రైవేట్ సర్వే చేయించారని అంటున్నారు. మల్లాది విష్ణు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. ఆయన చనిపోయిన తరువాత విష్ణు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జగన్ వెంట నడిచారు. వైఎస్ ఫ్యామిలికి మోస్ట్ వాంటెడ్ జాబితాలో మల్లాది విష్ణు పేరు ఉంటుంది. అలాంటి కీలకమయిన నేతకు సైతం టిక్కెట్ డౌట్ అని జగన్ ముందుగాను చెప్పేశారని అంటున్నారు. అందులో భాగంగానే మల్లాది విష్ణుకు ఇప్పటికే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను జగన్ అప్పగించారని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో తెలుగు దేశం బలంగా ఉండటం ఒక ఎత్తయితే, అదే సమయంలో అధికార పార్టికి చెందిన కార్పోరేటర్లకు , ఎమ్యెల్యే విష్ణుకు మధ్య గ్యాప్ ఏర్పడిందనే కారణాలు కూడ ఉన్నాయని చెబుతున్నారు. సో టార్గెట్ 175 లో భాగంగా బెజవాడ లో అత్యంత కీలకం అయిన సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ శాసన సభ్యుడికి సీట్ ను మార్చి వేరొకరికి సీటును కేటాయించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget