అన్వేషించండి
Advertisement
Huzurabad Bypoll: ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
హుజూరాబాద్ ఉపఎన్నికలలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. వెయ్యి నామినేషన్లు వేస్తామంటూ ఫీల్డ్ అసిస్టెంట్స్ చెప్పారు. కరోనా రూల్స్ వలన ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా వేయలేకపోయారు . కరోనా రూల్స్ పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆరోపించారు . ఎనిమిదవ తేదీ కల్ల 600 నామినేషన్లు వేస్తున్నట్లు ఫీల్డ్ అసిస్టంట్ లు ప్రకటించారు . కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. అభ్యర్థులకు స్థానికుల నుంచి మద్దతు లభించడం లేదు. ఒకవేళ ఆఫీసుకు వెళ్లినా.. వారికి ఏదో ఒక కారణం చెప్పి అధికారులు వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్కు ఓటు వేయవద్దని చెప్తాం అని ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటున్నారు.
తెలంగాణ
Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets