అన్వేషించండి
Advertisement
Kodandaram: కేసీఆర్ హిట్లర్ను మించిన నియంత.. జేఏసీని లేకుండా చేయాలనుకున్నారన్న కోదండరామ్
కేసీఆర్ నైజాన్ని తాను.. ఆయనతో కలిసిఉన్నప్పుడే గుర్తించానని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుక ఉండకూడదు అని కేసీఆర్ భావించారని అందుకే తనను ..జేఏసీని లేకుండా చేయాలనుకున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అంటుండేవారని.. ఆయన కనుక ఇప్పుడు ఉండుంటే కచ్చితంగా ప్రశ్నించేవారన్నారు.
తెలంగాణ
Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets