కేసీఆర్ నైజాన్ని తాను.. ఆయనతో కలిసిఉన్నప్పుడే గుర్తించానని తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే గొంతుక ఉండకూడదు అని కేసీఆర్ భావించారని అందుకే తనను ..జేఏసీని లేకుండా చేయాలనుకున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తనతో అంటుండేవారని.. ఆయన కనుక ఇప్పుడు ఉండుంటే కచ్చితంగా ప్రశ్నించేవారన్నారు.
Mahabubabad MLA Shankar Naik : YS Sharmila వ్యాఖ్యలపై మాట్లాడిన శంకర్ నాయక్ | DNN | ABP Desam
Cyberabad CP on Data Theft Gang : వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్న నేరస్తుల ముఠా | ABP Desam
CM KCR Lunch with BRS Leaders : వరద ప్రభావిత జిల్లాల పర్యటనలో సహచరులతో కేసీఆర్ భోజనం| ABP Desam
Mulugu MLA Seethakka About Hath Se Hath Jodo: తెలంగాణ ప్రభుత్వ పాలనపై మండిపాటు
Bhatti Vikramarka Interview: ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన భట్టి పాదయాత్ర
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల