అన్వేషించండి
Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న అభ్యర్థులు | ABP Desam
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి గంటలో ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















