అన్వేషించండి
Congress వరి దీక్షలో అందరి దృష్టి వారిద్దరి వైపే...!| ABP Desam
ఇందిరాపార్క్ లో తెలంగాణా కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్షలో ఆశక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దీక్షకు రారు అనుకున్న కోమటి రెడ్డి ఏకంగా వరి దీక్షకు హాజరవ్వడమే కాదు, రేవంత్ రెడ్డి తో సరాదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇన్నాళ్లు రేవంత్ పై అలిగినట్లు కనిపించిన ఆయన...ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో కలిసి వరి దీక్షలో సరదాగా ముచ్చటించడం ఆకట్టుకుంది. నువ్వూ నేనూ భాయ్ అంటూ మాటలు కలిపిన దృశ్యాలు క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింపాయి
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement





















