అమీర్ పేట్ లోని తన ఇంటి ముందు రోడ్డు తవ్వుతున్నారని ప్రభుత్వ సిబ్బందిపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.