హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇప్పటికే మూడు ప్లాటూన్ ల కేంద్ర బలగాలను పంపించిన సిఈసి ఇప్పుడు మరో 20 ఫ్లాట్ల కేంద్ర బలగాలను నియోజకవర్గం అంతటా మోహరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రేపు 10 ఫ్లాట్ల ప్లాటూన్ల కేంద్ర బలగాలు హుజురాబాద్ కి చేరుకోనున్నాయి.
Telangana Planning Commission Vinodh Kumar : వీర్నపల్లిలో వినోద్ కుమార్ కామెంట్స్ | ABP Desam
Telangana Ministers : జగదాంబిక అమ్మవారికి మంత్రుల పట్టువస్త్రాల సమర్పణ | ABP Desam
Telangana Dishes In Modi's Meeting: ప్రధాని మోదీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ రుచులు| ABP Desam
TRS Plans A Meeting For Yashwant Sinha: జులై 2వ తేదీనే జల విహార్ లో సభ నిర్వహించబోతున్న టీఆర్ఎస్
Special Pooja For Cameras: జగిత్యాల జిల్లాలో కెమెరాలకు పూజలు చేస్తూ సరికొత్త మంత్రాలు| ABP Desam
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!