అన్వేషించండి
Food Poisoning To Ekalavya Gurukul Students: పరామర్శించిన సత్యవతి రాఠోడ్ | Mahabubabad | ABPDesam
Mahabubabad District సిరోలు గ్రామంలోని Ekalavya Gurukul Girls Schoolలో కల్తీ ఆహారం తిని దాదాపు 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే Mahabubabad Government Hospitalకి తరలించగా డాక్టర్లు వైద్యం చేశారు. అనంతరం వారిని Minister Satyavathi Rathod పరామర్శించారు. అన్నం సరిగ్గా లేకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులు తెలిపారు. గురుకుల పాఠశాలల Regional CO-ordinator Rajyalakshmi గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులంతా బాగున్నారని చెప్పిన సాయంత్రమే ఇది జరగడం గమనార్హం.
తెలంగాణ
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్లో ఉత్కంఠ?
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















