Mahabubabad District సిరోలు గ్రామంలోని Ekalavya Gurukul Girls Schoolలో కల్తీ ఆహారం తిని దాదాపు 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే Mahabubabad Government Hospitalకి తరలించగా డాక్టర్లు వైద్యం చేశారు. అనంతరం వారిని Minister Satyavathi Rathod పరామర్శించారు. అన్నం సరిగ్గా లేకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థులు తెలిపారు. గురుకుల పాఠశాలల Regional CO-ordinator Rajyalakshmi గురుకుల పాఠశాలను సందర్శించి, విద్యార్థులంతా బాగున్నారని చెప్పిన సాయంత్రమే ఇది జరగడం గమనార్హం.
Hyderabad Honour Killing Suspects Arrest: పరువు హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు|ABP Desam
Honour killing in Hyderabad:కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడి దారుణహత్య|ABP Desam
Pawan Kalyan Receives Grand Welcome: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం | ABP Desam
KCR National Political Tour:జాతీయ రాజకీయాలపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి|ABP Desam
Praveen Inspirational Journey: వేడితే లేడి దరి చేరుతుందా...పోరు సాగాలి కాదా..!|ABP Desam
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!