అన్వేషించండి
CM KCR On Agri Meters: పాతికవేల కోట్లు నష్టపోతున్నా..మోటార్లకు మీటర్లు వద్దనుకున్నా..!
CM KCR మీడియా సమావేశంలో BJP పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. Bandi Sanjay ఓ గరీబ్ అన్న కేసీఆర్...పార్టీ పరువు తీస్తూ బీజేపికి నష్టం చేస్తున్నాడన్నారు. పాతికవేల కోట్లు నష్టపోతున్నా మోటార్లకు మీటర్లు వద్దని కేంద్రానికి గట్టిగా చెప్పానని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















