భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. 4/1 ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ టామ్ లాథమ్ (52: 146 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర (18 నాటౌట్: 91 బంతుల్లో, రెండు ఫోర్లు), 11వ నంబర్ ఆటగాడు అజాజ్ పటేల్ (2 నాటౌట్: 23 బంతుల్లో) తొమ్మిది ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకుని.. మ్యాచ్ డ్రాగా ముగించారు.
IPL SRH Top Records : David Warner ఉన్న రోజుల్లో కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు
BCCI Announces Player Contracts : బీసీసీఐ కాంట్రాక్టులో సంజూ శాంసన్..ధవన్ కూ మరో ఛాన్స్ | ABP Desam
WPL 2023 Champions Mumbai Indians | DC vs MI WPL 2023 Final: ఛాంపియన్ గా ముంబయి ఇండియన్స్
South Africa Highest Chase In T20Is | SA vs WI T20I: చరిత్ర సృష్టించిన ప్రోటీస్
Nandamuri Balakrishna As Commentator For IPL 2023: ఈసారి ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్