అన్వేషించండి
Tirumala-Tirupathi : ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు
వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను ఈ నెల 10 నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా తిరుపతి వాసులకే సర్వదర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించబోమని ప్రకటించింది.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆటో
ప్రపంచం
తెలంగాణ
























