అన్వేషించండి
Tirumala-Tirupathi : ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లు
వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను ఈ నెల 10 నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా తిరుపతి వాసులకే సర్వదర్శన టికెట్లు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించబోమని ప్రకటించింది.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















