అన్వేషించండి
Advertisement
Sridhar Reddy: కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ నెల్లూరు లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 3వేల పాలప్యాకెట్లను రూరల్ లోని వివిధ ప్రాంతాలలో పంచిపెట్టారు. రాష్ట్రంలో 13 జిలాల్లను 26 జిల్లాలుగా చేస్తూ ప్రజలందరి ఆకాంక్షలమేరకు, ఆలోచనలమేరకు జిల్లా అవసరాలను, నైసర్గిక స్వరూపాన్ని, పరిపాలన సౌలభ్యాన్ని బట్టి ప్రజలందరికీ మేలు చేసేవిధంగా విభజన జరుగుతుందని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
తెలంగాణ
కువైట్లో గోట్లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్తో సేఫ్గా సొంతూరికి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తిరుపతి
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion