అన్వేషించండి
Punjab CM: ప్రధాని మోదీ పర్యటనలో ఘటనపై చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందన
ప్రధాని మోదీ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా వైఫల్యం ఏంటని అడిగీ అడిగీ తాను అలసిపోయానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. 2 రోజుల క్రితం నాటి ఘటనపై స్పందించిన ఆయన... ప్రధాని ఉన్న చోటు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆందోళనకారులు ఎవరూ లేరన్నారు. ఆయన భద్రత కోసం 6 వేల మంది సిబ్బంది, ఐబీ, ఎస్పీజీ బృందాలు ఉన్నాయని గుర్తు చేశారు. అసలు భద్రతాపరంగా ఎలాంటి సమస్య తలెత్తుతుందని ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
న్యూస్
ఆటో
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















