అన్వేషించండి
Punjab CM: ప్రధాని మోదీ పర్యటనలో ఘటనపై చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందన
ప్రధాని మోదీ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా వైఫల్యం ఏంటని అడిగీ అడిగీ తాను అలసిపోయానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. 2 రోజుల క్రితం నాటి ఘటనపై స్పందించిన ఆయన... ప్రధాని ఉన్న చోటు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆందోళనకారులు ఎవరూ లేరన్నారు. ఆయన భద్రత కోసం 6 వేల మంది సిబ్బంది, ఐబీ, ఎస్పీజీ బృందాలు ఉన్నాయని గుర్తు చేశారు. అసలు భద్రతాపరంగా ఎలాంటి సమస్య తలెత్తుతుందని ప్రశ్నించారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
























