అన్వేషించండి
Punjab CM: ప్రధాని మోదీ పర్యటనలో ఘటనపై చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందన
ప్రధాని మోదీ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా వైఫల్యం ఏంటని అడిగీ అడిగీ తాను అలసిపోయానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. 2 రోజుల క్రితం నాటి ఘటనపై స్పందించిన ఆయన... ప్రధాని ఉన్న చోటు నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఆందోళనకారులు ఎవరూ లేరన్నారు. ఆయన భద్రత కోసం 6 వేల మంది సిబ్బంది, ఐబీ, ఎస్పీజీ బృందాలు ఉన్నాయని గుర్తు చేశారు. అసలు భద్రతాపరంగా ఎలాంటి సమస్య తలెత్తుతుందని ప్రశ్నించారు.
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















