ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని Narendra Modi మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన Morning Consult అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన సర్వేలో మోదీని 71 శాతం ప్రజలు ఆమోదించారు. 13 దేశాల అధినేతలపై నిర్వహించిన సర్వేలో మోదీ తొలిస్థానంలో నిలిచారు. మెక్సికో, ఇటలీ అధ్యక్షులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు Joe Biden 43 శాతంతో ఆరో స్థానం దక్కించుకున్నారు.
Turkey Earthquake Reasons | భౌగోళికంగా కీలకమైన కూడలిలో టర్కీ
Turkey Earthquake | 3 రోజుల ముందుగానే Frank Hoogerbeets ప్రమాద హెచ్చరికలు
Telangana Budget 2023 | ఆసరా పింఛన్ల కోసం భారీగా నిధులు ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం | ABP Desam
Telangana Budget 2023 Highlights | KCR సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల కోసమేనా | ABP Desam
Breaking News | Turkey Earthquake Updates: ఉదయాన్నే భారీ భూకంపం, 7.8 తీవ్రత
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?