రోజురోజుకీ భారీ స్థాయిలో పెరుగుతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా విశాఖపట్నంలోని ప్రసిద్ధ KGH హాస్పిటల్ ఆవరణలో PSA ఆక్సిజన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.వీటి ద్వారా రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొరత తో ఏ పేషంట్ కూడా మరణించకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నారు.గత ఏడాది సెకండ్ వేవ్ లో చోటుచేసుకున్న మరణాల దృష్ట్యా ప్రభుత్వాలు అన్నీ థర్డ్ వేవ్ మొదలైంది అంటున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి.ఇక దేశంలోని అన్ని ప్రాంతాలనుండి కనెక్టివిటీ ఉన్న వైజాగ్ నగరంలో కోవిడ్ పేషేంట్ల సంఖ్య పెరుగుతుంది.ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల వరకూ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు
Revanth Reddy Fan | పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్.... రేవంత్ రెడ్డికి ఇతడు.. వేరే లెవల్ అంతే | ABP
TDP Leader Nannuri Narsi Reddy | Nara Lokesh Padayatraలో పాల్గొన్న నర్సిరెడ్డితో ఇంటర్వ్యూ |DNN
PM Modi on Pariksha Pe Charcha 2023|పరీక్షల్లో చీటింగ్ చేయడంపై మోదీ ఫన్నీ ఆన్సర్ |ABP Desam
The Beating retreat ceremony : Wagah border లో Republic day సందర్భంగా బీటింగ్ రీట్రీట్ | ABP Desam
Bengaluru Man Throws Currency Notes|బెంగళూరు రోడ్లపై శివాజీ సినిమా క్లైమాక్స్ రిపీట్..!|ABP Desam
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి