అన్వేషించండి
Yogi Adityanath | అసెంబ్లీ సాక్షిగా..జ్ఞానవాపి, మథురను హిందూవులకు అప్పగించాలని కోరిన యోగి | ABP
Yogi Adityanath | మహాభారతంలో ( Mahabharatam ) పాండవుల కోసం కృష్ణుడు (lord Krishna) 5 ఊళ్లు అడిగాడు. కానీ, ఈ నవభారతంలో హిందూవులు మూడే ఊళ్లు అడుగుతున్నారు. అవి.. రాముడి జన్మభూమి అయోధ్, కృష్ణ జన్మస్థలం మథుర, కాశీవిశ్వనాథుడి మందిరమైన జ్ఞానవాపిలని ఉత్తర్ ప్రదేశ్ (uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
లైఫ్స్టైల్
సినిమా
అమరావతి





















