అన్వేషించండి

Suravaram Sudhakar Reddy Passed Away | తుదిశ్వాస విడిచిన సురవరం సుధాకర్ రెడ్డి | ABP Desam

 కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. నల్గొండ కు రెండు సార్లు ఎంపీగా సేవలు అందించిన సురవరం...సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ అన్ని పదవులనూ అలంకరించారు. తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా సీపీఐ నిర్ణయంలో తీసుకోవటంలో కీలకపాత్ర పోషించటం, విద్యుత్ ఛార్జీల కోసం చంద్రబాబు ప్రభుత్వం పైన చేసిన పోరాటం సురవరంకు కమ్యూనిస్టు పార్టీలో బలమైన స్థానాన్ని కట్టబెట్టాయి. జోగులాంబ జిల్లా కంచుపాడుకు చెందిన సుధాకర్ రెడ్డి..అమ్మమ్మ గారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లి 1942 మార్చి 25న జన్మించారు. స్కూలు చదువుల కోసం కర్నూలుకు వెళ్లి 15ఏళ్ల వయస్సులో పుస్తకాల కోసం బడి విద్యార్థులతో కలిసి పోరాటం చేయటంతో ఆయనలోని విప్లవ పోరాటయోధుడు తొలిసారి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి కర్నూలుకు ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి, తిరుపతి ఎస్వీ యూనిర్సిటీ సెక్రటరీగా, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతూ కమ్యూనిస్టు సంఘాలకు నేతృత్వం వహించారు. తొలుత ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా నల్గొండ నుంచి 1988ఎన్నికల్లో, 2004లో ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2012 నుంచి 2019 వరకూ సీపీఐ పార్టీలో అత్యున్నత స్థానమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో రాజకీయ జీవితానికి ముగింపు పలికారు. చివరిసారిగా ఆసుపత్రి నుంచి వీల్ ఛైర్ లోనే ఆయన పార్టీ కార్యవర్గ సమావేశాలకు హాజరై పార్టీకి తనెంత విధేయుడో చాటుకున్నారు. సురవరం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Kranti Gaud Record:  క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
క్రాంతి గౌడ్ అరుదైన ఘ‌న‌త‌.. జులన్ గోస్వామి ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు, ఇంగ్లాండ్ ను వణికించిన 22 ఏళ్ల నయా స్పీడ్‌స్టర్! ప‌ట్టుబిగించిన టీమిండియా
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget