అన్వేషించండి
(Source: ECI/ABP News)
Rss Chief Mohan Bhagwat : కొవిడ్ లో ప్రపంచాన్ని కాపాడింది భారతేనన్న మోహన్ భగవత్ | ABP Desam
భారత్ అవసరంలో ఉన్న వారికి పెట్టటమే తప్ప ఏనాడు ఎవరి నుంచి ఏమీ లాక్కోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. షిల్లాంగ్ లో మాట్లాడిన ఆయన...ప్రపంచానికి సైన్స్ నేర్పింది...కొవిడ్ లో టీకాలతో వైద్యం అందించింది భారత్ మాత్రమేనన్నారు. శ్రీలంక లాంటి దేశం సంక్షోభంలో ఉంటే కాపాడామన్న మోహన్ భగవత్...మతప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం భారత్ కు ఏనాడూ లేదన్నారు.
ఇండియా
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ప్రపంచం
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















