అన్వేషించండి
Ayodhya Ram Mandir |రామ మందిరం కోసం 30 ఏళ్లుగా మౌన వ్రతం చేస్తున్న మహిళ | ABP Desam
Ayodhya Ram Mandir : జనవరి 22 ఈ దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆ రాముడిని దివ్యమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ రోజు. ఈ రోజు కోట్ల మంది కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు.. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీ దేవి. ఈమె రాముడి పట్ల తన భక్తిగా వినూత్నంగా చాటుకున్నారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఆటో
ఇండియా
సినిమా





















