అన్వేషించండి
Advertisement
East Godavari: అమలాపురంలో పర్యటించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. అమలాపురం రూరల్ మండలం సమనసలో వర్షాలకు నీట మునిగిన పొలాలను మనోహర్ పరిశీలించారు. ఉప్పలగుప్తం మండలంలో గుండెపోటుతో చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 50 వేల చెక్ అందించారు. అనంతరం అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఒకప్పుడు క్రాప్ హాలిడే ఎందుకు పాటించారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. రోడ్లపై జనసేన శ్రమదానం చేస్తోంటే దేశం మొత్తం ఆశ్చర్యపోయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా రోడ్లు ఉన్నాయా అని చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ కేవలం హెలికాప్టర్ లో నుంచి చూసి వెళ్లిపోయారని విమర్శించా
ఆంధ్రప్రదేశ్
TDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam
Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP Desam
Tirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP Desam
బిగ్బీ కేబీసీ షోలో పవన్ కల్యాణ్పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
మా అబ్బాయి అప్పుడే క్రికెటర్ అవుతాడని ఫిక్స్ అయ్యా, నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement