అన్వేషించండి
Man Demolished YS Rajashekar Reddy Idol: మతిస్థిమితం లేకనే అలా చేశాడా? | ABP Desam
పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు తొలగించారు. అదే గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి విగ్రహాన్ని లాక్కొని వెళ్లడంతో స్థానికులు అతన్ని నిర్బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మతిస్థిమితం కోల్పోయి ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నప్పటికి మరికొంతమంది కృష్ణపల్లి గ్రామానికి చెందిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
విశాఖపట్నం
![Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/8ed35b911ac946d5976240c12966f1eb1737823377147310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Ring Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion