అన్వేషించండి
Advertisement
శ్రీవారిని దర్శింకుకున్న స్వామి పరిపూర్ణానంద
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే జోగేశ్వరరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసారు..
తిరుపతి
తిరుమలలో పవన్ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion