అన్వేషించండి
TDP Janasena Tadepalligudem Public Meeting | తాడేపల్లిగూడెం ఉమ్మడిసభకు టీడీపీ-జనసేన సిద్ధం
తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన పార్టీలు ఈ రోజు చేపడుతున్న ఉమ్మడి సభకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇరు పార్టీల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్న ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ, జనసేన కలిసి పూరించనున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత కలిసి నిర్వహిస్తున్న సభ కావటంతో కొత్త హామీలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























