అన్వేషించండి
E-Bike: సైకిల్ను e బైక్ల మార్చిన కర్నూలు కుర్రాడు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అలీ జాన్ వాహనాల ఎలక్ట్రిషియన్ అయిన తన తండ్రి బాయ్ జాన్ తో కలిసి ఎలక్ట్రికల్ వాహనం రూప కల్పన చేశారు. నాలుగు గంటల సేపు చార్జింగ్ పెడితే 30 కిమీ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని వివరించాడు దీని తయారు చేసిన 15 ఏళ్ల అలీ జాన్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















