అన్వేషించండి
Cricket ఆటలో అస్వస్థత..వైద్యుల నిర్లక్ష్యంతో మృతి అంటున్న బంధువులు | Narsaraopeta| ABP Desam
అన్యాయంగా తమ కుమారుడిని చంపేశారంటూ పల్నాడు జిల్లా నరసారావు పేటలో మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. శివసంజీవయ్య కాలానికి చెందిన బత్తుల మల్లికార్జున(22) క్రికెట్ ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోవడంతో స్నేహితులు ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు, రూ.35 వేల విలువ గల ఇంజెక్షన్ చెయ్యాలంటూ వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఇంజెక్షన్ చేయించారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో తీసుకెళ్లగా అక్కడ రాత్రే చనిపోయినట్లు చెప్పటంతో ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు
ఆంధ్రప్రదేశ్
జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
YS Jagan On Nara Lokesh | CM గా తనకు పోటీ లోకేష్ అని జగన్ ఒప్పేసుకున్నట్టేనా?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















