ఏటా మాఘశుద్ధ చవితి నాడు అయినవిల్లి లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించే లక్ష కలమూల పూజకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పూజల అనంతరం విఘ్నేశ్వరుడి మూలవిరాట్ కు లక్ష కలములతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత అవే పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేస్తారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని స్టూడెంట్స్, తల్లిదండ్రుల విశ్వాసం. అందుకే ఈ పెన్నుల కోసం పోటీ పడతారు. ఈసారి కూడా 3 రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా పెన్నులు పంపిణీ చేశారు.
YSRCP MLA Tippala Nagireddy : AP Assembly లో తిప్పలనాగిరెడ్డి ప్రవర్తనపై కామెంట్లు | ABP Desam
EX MP Harsha Kumar : రాజమండ్రిలో మకావుతో సందడి చేసిన మాజీ ఎంపీ | DNN | ABP Desam
YSRCP MP Bharat : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీ భరత్ ఫైర్| DNN | ABP Desam
CM Jagan on AP Skill Development Scam : సీమెన్స్ ఇండియా కంపెనీతో కలిసి చంద్రబాబు దోచేశారు | ABP
Anganwadi Teachers Protest : విజయవాడలో అంగన్వాడీ టీచర్ల నిరసన ఉద్రిక్తం | DNN | ABP Desam
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్