అన్వేషించండి
Ainavilli Vinayaka Temple Special Poojalu: ఈ లక్ష పెన్నుల కోసం ఫుల్ పోటీ..! ఎందుకలా..?
ఏటా మాఘశుద్ధ చవితి నాడు అయినవిల్లి లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించే లక్ష కలమూల పూజకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పూజల అనంతరం విఘ్నేశ్వరుడి మూలవిరాట్ కు లక్ష కలములతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత అవే పెన్నులు విద్యార్థులకు పంపిణీ చేస్తారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని స్టూడెంట్స్, తల్లిదండ్రుల విశ్వాసం. అందుకే ఈ పెన్నుల కోసం పోటీ పడతారు. ఈసారి కూడా 3 రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా పెన్నులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















