అన్వేషించండి

Telangana Assembly Session: కొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో వ్యూహాలపై వివిధ పార్టీల చర్చలు

నేటి నుంచే (సెప్టెంబరు 24) తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై అధికారులు, పోలీసులపై చర్చించారు.

శుక్రవారం( సెప్టెంబర్ 24వ తేదీ) నుంచి తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హల్ లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ వి.భూపాల్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 

సజావుగా జరిగేందుకు చర్యలు

గత అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తుందన్నారు. ఈ నెల 24 తేదీ నుండి జరిగే సమావేశాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలపై చర్చించే విధంగా నిర్వహిస్తామన్నారు. గతంలో మాదిరిగానే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోడల్ అధికారులను నియమించాలని నిర్ణయించామన్నారు. నోడల్ అధికారులతో  తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ ఒక  వాట్సప్ గ్రూప్ క్రేయేట్ చేసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 

Also Read: TS Assembly : "దళిత బంధు"కు చట్టబద్ధత .. రేపట్నుంచే తెలంగాణ అసెంబ్లీ !

పోలీసులతో స్పీకర్ సమావేశం

అనంతరం పోలీస్ అధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దేశంలోని ఇతర శాసన సభ సమావేశాలకు ఆదర్శంగా ఉండేలా  తెలంగాణ శాసనసభ సమావేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు.  ప్రతి అంశంపై సభ్యులందరు కుళంకశంగా మాట్లాడానికి అవకాశం వస్తుందన్నారు. సభ సజావుగా సాగడానికి అసెంబ్లీ లోపల బయట పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. ఈ సమావేశాలు కూడా గత సమావేశాల మాదిరిగా సజావుగా సాగడానికి పోలీసు డిపార్ట్మెంట్ లోని అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. 

Also Read:  CM KCR Delhi Tour: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్.. అమిత్ షా తో భేటీ

సభలో బీజేపీ వ్యూహంపై చర్చ

అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావులు ఈ యాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న శాసన సభ్యులతో అసెంబ్లీలో  చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. రేపటి నుండి జరగబోయే శాసన సభ సమావేశాలను పొడిగించాలని బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ డిమాండ్ చేశారు. కేవలం మూడు రోజులు కాకుండా, ఒక నెల రోజుల పాటు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు. రేపటి శాసన సభలో ప్రభుత్వ వైఫల్యాల మీద నిలదీస్తామన్నారు. 119 నియోజక వర్గాలలో దళిత బంధు పథకాన్ని అమలు చేయకుండా, కేవలం ఒక హుజురాబాద్ లోనే అమలుచేయడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. దళిత బంధు లాగే ఎస్టీ బంధును కూడా అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆసరా పింఛన్లను లబ్దిదారులకు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. 

Also Read: KTR Review Meet: హైద‌రాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీల‌క ప్రక‌ట‌న‌.. 31 ప్రాంతాల్లో ఎస్‌టీపీల ఏర్పాటు... రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ దృష్ట్యా సీవ‌రేజి ప్లాంట్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget