అన్వేషించండి

Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పదా? పది మంది విద్యార్థులు బోర్డును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారిందా? అడిగితే పరీక్షలు నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడేం చేస్తుంది?

Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?


Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పదా? పది మంది విద్యార్థులు బోర్డును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారిందా? అడిగితే పరీక్షలు నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడేం చేస్తుంది? అడిగిన పది మందికే పరీక్ష నిర్వహిస్తారా....మొత్తం ఇంటర్ విద్యార్థులందరకీ పరీక్ష తప్పదంటారా? 

ఇంటర్‌ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని... పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయించారు.  ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని, ఇంటర్‌ మొదటి ఏడాది మార్కులే ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రెండో ఏడాది ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో చదివామంటున్నారు. 


Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇంటర్‌లో కనీసం 50% మార్కులు సాధించాలనే నిబంధన ఉందిని...అందుకే తాము పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. పరీక్షలు నిర్వహించకుంటే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటున్నారు.  


Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

కరోనా కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థుల మొదటి ఏడాది మార్కులు, ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా వారికి ఇంటర్ బోర్డు మార్కులు కేటాయించింది.  అయితే ఇలా వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు కోరితే.. కరోనా తగ్గిన తరువాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు తమకు పరీక్షలు నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయించడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.


Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చింది.  దీంతో తాజా విన్నపాలతో నోటిఫికేషన్‌ జారీచేసికోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. 


Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

విద్యార్థులు అడగడం...ఇంటర్ మీడియెట్ బోర్డు ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం వరకూ సరే... కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందనే హెచ్చరికలున్నాయ్. సెకెండ్ వేవ్ ఆరంభంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్రంగా నష్టపోయాం.  విద్యా సంస్థలు తెరవడం కారణంగా చాలామంది టీచర్లు, పిల్లలు కరోనా బారిన పడ్డారు. అలాంటి  పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే థర్డ్ వేవ్ విషయంలో ఇప్పటి నుంచీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.  ఇప్పటికే పలుచోట్ల థర్డ్ వేవ్ కల్లోలం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలన్న విద్యార్థులన వినతిపై  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి....

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Five villages: ఖమ్మం ఐదు గ్రామాల సమస్యకు పరిష్కారం ఏమిటి? రాజకీయంతోనే సరిపెడతారా?
ఖమ్మం ఐదు గ్రామాల సమస్యకు పరిష్కారం ఏమిటి? రాజకీయంతోనే సరిపెడతారా?
Joginapally Santosh Kumar: మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ గ్రీన్‌ ఐకాన్‌ అవార్డు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget