అన్వేషించండి

MP Dharmapuri Arvind : నిజామాబాద్ సీపీ ఆఫీస్ ముందు ఎంపీ అర్వింద్ బైఠాయింపు, సీపీ వచ్చేదాకా కదిలేదేలే!

MP Dharmapuri Arvind : నిజామాబాద్ సీపీ క్యాంప్ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ బైఠాయించారు. తనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

MP Dharmapuri Arvind : నిజామాబాద్ సీపీ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఎంపీ అర్వింద్ బైఠాయించారు. బాల్కొండ నియోజకవర్గం కుకునూరు గ్రామం వెళ్తోన్న అర్వింద్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడి నుంచి వెనుదిరిగిన ఎంపీ అర్వింద్ సీపీ నాగరాజును కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీపీ అక్కడ లేకపోవటంతో ఆయన కార్యాలయం ఎదుట బైఠాయించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగేందుకు ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఎంపీ అర్వింద్. ఎంపీని కుకునూరు వెళ్లనివ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా మోహరించారు. 

"నన్ను సీపీ ఎందుకు వెళ్లొద్దని అంటున్నారు. 2 గంటలుగా టీఆర్ఎస్ నాయకులు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారిని సీపీ ఎందుకు క్లియర్ చేయటం లేదు. కుకునూరు నా దత్తత గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లకుండా నన్ను అడ్డుకోవటం ఏంటి. టీఆర్ఎస్ నాయకులు గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇందురు నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదు. సీపీ నాగరాజు గతంలో మాపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను రైతులు అన్నారు. దానిపై ఆయనకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రేపో, మాపో ఆయన కమిటీ ముందు సంజాయిషీ ఇచ్చుకోవాలి" అని ఎంపీ అర్వింద్. 

కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు యత్నం

సీపీ వచ్చి తనకు భద్రత కల్పించే వరకు తాను అక్కడి నుంచి కదలనని ఎంపీ అర్వింద్ అంటున్నారు. సీపీ క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన కుకునూరు పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్పారని టీఆర్ఎస్ నాయకులు నల్లజెండాలు పట్టుకుని తనపై దాడులు చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. ఏసీపీ ఫోన్ చేస్తే వాళ్లను క్లియర్ చేస్తున్నామన్నారు. సీపీ నాగారాజు మాత్రం వాళ్లంతా రైతులు అంటున్నారు. వాళ్లు నిరసన తెలపడానికి వచ్చారే కానీ దాడి చేయరని సీపీ చెప్పారని ఎంపీ అంటున్నారు. తనకు భద్రత ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. 

"నా నియోజకవర్గంలో తిరిగేందుకు నాకు భద్రత ఇవ్వాలి. ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తానన్న సీపీ నాగరాజు ఇవాళ రావాలి. నా భద్రతపై సమాధానం చెప్పాలి" అని ఎంపీ అర్వింద్ అన్నారు. 

Also Read : Minister KTR : గాంధీ భవన్ లో గాడ్సే, కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరు : మంత్రి కేటీఆర్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget