అన్వేషించండి

BRS Meeting: ఖమ్మం బీఆర్ఎస్ సభకు ముగ్గురు సీఎంలు! మరో మాజీ సీఎం కూడా - కేసీఆర్ ప్లాన్!

సభపై దేశవ్యాప్తంగా ఫోకస్ పడేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లుగా తెలిసింది.

BRS Khammam Meeting: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీగా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఈ నెల 18న ఖమ్మంలో జరగనుంది. ఈ బహిరంగ సభను హిట్ చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ (CM KCR).. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, వ్యూహాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో చర్చించారు. సభపై దేశవ్యాప్తంగా ఫోకస్ పడేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్లుగా తెలిసింది. అందులో భాగంగా ముగ్గురు సీఎంలు, ఓ మాజీ సీఎంను సభకు పిలుస్తున్నట్లుగా సమాచారం. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్, కేరళ సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఖమ్మం సభకు హాజరుకానున్నట్లు సమీక్షలో చెప్పుకున్నట్లు తెలిసింది. వీరు ముందుగా ప్రగతి భవన్‌కు చేరుకుంటారని, కేసీఆర్‌తో చర్చల అనంతరం ఆయనతో పాటే హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. సభా వేదికపై రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతిథులుగా హాజరయ్యే ముగ్గురు సీఎంలలో ఒకరితో ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సీఎంతో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ లింగాల కమల్‌ రాజ్‌ వంటివారు పాల్గొన్నారు.

జనాన్ని బాగా రప్పించాలని ఆదేశాలు

ఖమ్మం బీఆర్ఎస్ తొలి సభకు కో ఆర్డినేటర్‌గా మంత్రి హరీశ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. భారీగా జనాల్ని సభకు రప్పించడం, సభా వేదిక ఏర్పాట్ల బాధ్యతను బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మరికొందరు ముఖ్య నేతలకు అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. సభకు తెలంగాణతో పాటు ఏపీలోని సమీప గ్రామాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలనే యోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలిసింది.

ఉమ్మడి ఖమ్మం (Khammam District) జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని పది నియోజకవర్గాలు కలిపి.. మొత్తంగా 20 నియోజకవర్గాల నుంచి ఐదు లక్షల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం లక్ష్యం విధించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు, మహబూబాబాద్, పాలకుర్తి, డోర్నకల్, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి 40 వేల మంది చొప్పున జన సమీకరణ చేయాలని సీఎం సూచించినట్లుగా సమాచారం. 

అందుకోసం రూట్‌ మ్యాప్, పార్కింగ్, ఎన్ని వాహనాలు అవసరం? ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయి, ట్రాఫిక్‌ జామ్‌, మళ్లింపు వంటి అంశాలపైనా నేతలు మాట్లాడుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget